కింగ్ సల్మాన్ కు సంతాపం తెలిపిన అమీర్..!!
- December 03, 2025
దోహా, ఖతార్: సౌదీ అరేబియాకు చెందిన ప్రిన్స్ అబ్దుల్లా బిన్ ఫహద్ బిన్ అబ్దుల్లా బిన్ అబ్దులాజీజ్ బిన్ ముసాద్ బిన్ జలావి అల్-సౌద్ మృతి పట్ల అమీర్ షేక్ తమీమ్ బిన్ హమద్ అల్-థానీ సంతాపం తెలిపారు. ఈ మేరకు రెండు పవిత్ర మసీదుల సంరక్షకుడు, కింగ్ సల్మాన్ బిన్ అబ్దులాజీజ్ అల్-సౌద్ కు సంతాప సందేశం పంపించారు. ప్రిన్స్ అబ్దుల్లా బిన్ ఫహద్ మృతి పట్ల ప్రగాఢ సంతాపం తెలిపారు. వారి కుటుంబానికి ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు. అలాగే, వారికి మనో ధైర్యాన్ని ప్రసాదించాలని ప్రార్థించారు.
తాజా వార్తలు
- సాయుధ దళాల ధైర్య సాహసాలను ప్రశంసించిన కౌన్సిల్..!!
- డ్రోన్ ఆపరేట్..పోలీసుల అదుపులో ఐదుగురు..!!
- కువైట్ పై ఆరు డ్రోన్లతో దాడి..కూల్చేసిన సైన్యం..!!
- ప్రాంతీయ పరిణామాల పై జీసీసీ అత్యవసర సదస్సు..!!
- విజిటర్స్ కు గైడ్ లైన్స్ జారీ చేసిన ఖతార్..!!
- యూఏఈకి సంతాపం తెలిపిన ఒమన్..!!
- అబ్బాసియాలో విషాదం.. భారతీయ విద్యార్థి మృతి..!!
- బహ్రెయిన్ నుంచి తెలుగు ప్రజలు తరలింపు
- లోక్సభ స్పీకర్ పై కాంగ్రెస్ అవిశ్వాస తీర్మానం..
- టీమ్ఇండియాకు బీసీసీఐ భారీ నజరానా..









