అబూ ధాబీ విద్యా మండలి 876 మంది కొత్త ఉపాధ్యాయుల నియామకం
- July 26, 2016
ఏమిరాటిస్ మరియు నిర్వాసితుల ఇరువురికి రానున్నవిద్యా సంవత్సరంలో అబూ ధాబీ విద్యా మండలి (ఎ డి ఈ సి) 876 కొత్త ఉపాధ్యాయులను నియమించుకొని ఉంది. అబూ ధాబీ, అల్ ఐన్, మరియు పశ్చిమ ప్రాంతంలో బోధన మరియు బోధనేతర సిబ్బంది ఉద్యోగ స్థానాలను భర్తీ చేయనున్నారు. ఇస్లామిక్ స్టడీస్ లో కిండర్ గార్డెన్ , అరబిక్, సైన్స్, గణితం, ఇంగ్లీష్, సోషల్ స్టడీస్, ఫిజియాలజీ, ఫిజిక్స్, బయాలజీ, కెమిస్ట్రీ, భౌగోళశాస్త్రం ,సోషల్ వర్కర్స్ మరియు స్పెషల్ ఎడ్యుకేషన్, అలాగే మనస్తత్వశాస్త్రం తదితర స్థానాలను ఏర్పాటు చేస్తున్నారు అబూ ధాబీ విద్యా మండలి యొక్క స్కూల్ ఆఫ్ ఆపరేషన్స్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ మహమ్మద్ అల్ దహెరి మాట్లాడుతూ, విద్య అనేది దేశ భవిష్యత్తు అభివృద్ధికి కీలకపాత్ర వహిస్తుందని అన్నారు. అంతర్జాతీయ ప్రమాణాలకు తగినట్లుగా అత్యధిక జాతీయ గుర్తింపు పొందుతుందని ఉత్తమ బోధన ద్వారా ముఖ్యంగా, యుఎఇ జాతీయులను ఆకర్షించే లక్ష్యం తో ఉంది.
తాజా వార్తలు
- ప్రధాని మోదీతో సీఎం చంద్రబాబు భేటీ..
- ఖతర్లో భారతీయ రాయబారిగా తెలుగు దౌత్యవేత్త శ్రీకర్ రెడ్డి!
- సౌదీ అరేబియాతో 30 ఏళ్ల పౌర అణు ఒప్పందానికి డొనాల్డ్ ట్రంప్ ఆమోదం!
- గ్లోబల్ ఐకాన్స్ ఫోరం సొసైటీకి ఐఎస్వో 9001:2015 ప్రమాణీకృత సంస్థ గుర్తింపు
- కువైట్లో భారీ డ్రగ్స్ వ్యతిరేక ఆపరేషన్.. ఎనిమిది మంది అరెస్ట్..!!
- ఆగస్టు నుంచి పీహెచ్సీసీ 'కేర్ సమ్మర్' కార్యక్రమం..!!
- ఇంధన రంగంలో సహకారంపై సౌదీ–భారత్ చర్చలు..!!
- సోషల్ మీడియాలో అభ్యంతరకర పోస్టులు.. వ్యక్తి అరెస్ట్..!!
- ఒమన్లో జూలై 25 నుంచి 'పర్పుల్ శనివారం' ప్రారంభం..!!
- దుబాయ్లో 30 ఫుట్ ఓవర్ బ్రిడ్జీలపై స్మార్ట్ LED వ్యవస్థ..!!







