సోమాలియా రాజధాని మొగదిషులో పేలుళ్లు
- July 26, 2016
సోమాలియా రాజధాని మొగదిషులో పేలుళ్లు జరిగాయి. నగరంలోని ఎయిర్పోర్ట్లో పేలుళ్లు జరిగిన తర్వాత కాల్పులు కూడా చోటుచేసుకున్నాయి. ఎయిర్పోర్ట్ సెక్యూర్టీ దగ్గర ఉగ్రవాదులు కారు బాంబులతో దాడులు చేసినట్లు తెలుస్తోంది. ఈ ఘటనలో 8 మంది మృతిచెందారు. ఎయిర్పోర్ట్ ప్రాంతంలో దట్టమైన పొగ అలుముకుంది. పేలుడు జరిగిన చోటనే ఆఫ్రికా యూనియన్ శాంతిదూతల భవనం కూడా ఉంది. ఇస్లామిక్ గ్రూప్ అల్ షబాబా ఈ దాడులకు పాల్పడినట్లు ప్రకటించుకుంది. సొమాలియాలో త్వరలో ఎన్నికలు జరగునున్నాయి. ఈ నేపథ్యంలో అల్-షబాబా గ్రూపు దాడులను పెంచినట్లు తెలుస్తోంది. ఇటీవల హోటళ్లన కూడా దాడులు పెరిగాయి
తాజా వార్తలు
- కొత్త రూల్స్ తెచ్చిన బీసీసీఐ..
- సెంట్రల్ ఢిల్లీలో పలు మెట్రో స్టేషన్లు మూసివేత!
- ఢిల్లీలో తీవ్ర ఉద్రిక్తత..
- ప్రధాని మోదీతో సీఎం చంద్రబాబు భేటీ..
- ఖతర్లో భారతీయ రాయబారిగా తెలుగు దౌత్యవేత్త శ్రీకర్ రెడ్డి!
- సౌదీ అరేబియాతో 30 ఏళ్ల పౌర అణు ఒప్పందానికి డొనాల్డ్ ట్రంప్ ఆమోదం!
- గ్లోబల్ ఐకాన్స్ ఫోరం సొసైటీకి ఐఎస్వో 9001:2015 ప్రమాణీకృత సంస్థ గుర్తింపు
- కువైట్లో భారీ డ్రగ్స్ వ్యతిరేక ఆపరేషన్.. ఎనిమిది మంది అరెస్ట్..!!
- ఆగస్టు నుంచి పీహెచ్సీసీ 'కేర్ సమ్మర్' కార్యక్రమం..!!
- ఇంధన రంగంలో సహకారంపై సౌదీ–భారత్ చర్చలు..!!







