కువైట్లో ఎడ్యుకేషన్ ఫెయిర్ ప్రారంభం..!!
- December 06, 2025
కువైట్: సాల్మియా ఇండియన్ కమ్యూనిటీ స్కూల్ (ICSK) సీనియర్ బ్రాంచ్లో హయ్యర్ ఎడ్యుకేషన్ ఫెయిర్ 2025 ప్రారంభమైంది. ఇది కువైట్లో చదువు పూర్తి చేసిన తర్వాత ఉన్నత విద్యలో చేరాలని కోరుకునే అనేక మంది భారతీయ విద్యార్థులను ఆకర్షిస్తుంది.కువైట్లోని నైజీరియా రాయబారి ముర్తాలా జిమో దీనిని ప్రారంభించారు.
ఇండియా మరియు విదేశాలలో ఉన్నత విద్య కోసం ప్రవేశాలు కోరుకునే విద్యార్థులు మరియు తల్లిదండ్రులకు ఈ ఫెయిర్ ఒక మంచి అవకాశంగా మారింది. ఇండియాలోని ప్రముఖ విద్యాసంస్థలలో అందుబాటులో ఉన్న తాజా విద్యా అవకాశాలను ఆయా విద్యాసంస్థల ప్రతినిధులు విద్యార్థులకు అవగాహన కల్పిస్తున్నారు. ఈ ఫెయిర్ శనివారం ఉదయం 10:00 నుండి సాయంత్రం 6:30 గంటల వరకు సల్మియాలోని ICSK సీనియర్ బ్రాంచ్లో జరుగుతుందని, ఎంట్రీ ఉచితమని నిర్వాహకులు తెలిపారు.
తాజా వార్తలు
- డ్రోన్ ఆపరేట్..పోలీసుల అదుపులో ఐదుగురు..!!
- కువైట్ పై ఆరు డ్రోన్లతో దాడి..కూల్చేసిన సైన్యం..!!
- ప్రాంతీయ పరిణామాల పై జీసీసీ అత్యవసర సదస్సు..!!
- విజిటర్స్ కు గైడ్ లైన్స్ జారీ చేసిన ఖతార్..!!
- యూఏఈకి సంతాపం తెలిపిన ఒమన్..!!
- అబ్బాసియాలో విషాదం.. భారతీయ విద్యార్థి మృతి..!!
- బహ్రెయిన్ నుంచి తెలుగు ప్రజలు తరలింపు
- లోక్సభ స్పీకర్ పై కాంగ్రెస్ అవిశ్వాస తీర్మానం..
- టీమ్ఇండియాకు బీసీసీఐ భారీ నజరానా..
- సౌదీ రక్షణ దళాల చర్య: బాలిస్టిక్ క్షిపణి, రెండు డ్రోన్లు నిర్వీర్యం









