కువైట్లో ఎడ్యుకేషన్ ఫెయిర్ ప్రారంభం..!!
- December 06, 2025
కువైట్: సాల్మియా ఇండియన్ కమ్యూనిటీ స్కూల్ (ICSK) సీనియర్ బ్రాంచ్లో హయ్యర్ ఎడ్యుకేషన్ ఫెయిర్ 2025 ప్రారంభమైంది. ఇది కువైట్లో చదువు పూర్తి చేసిన తర్వాత ఉన్నత విద్యలో చేరాలని కోరుకునే అనేక మంది భారతీయ విద్యార్థులను ఆకర్షిస్తుంది.కువైట్లోని నైజీరియా రాయబారి ముర్తాలా జిమో దీనిని ప్రారంభించారు.
ఇండియా మరియు విదేశాలలో ఉన్నత విద్య కోసం ప్రవేశాలు కోరుకునే విద్యార్థులు మరియు తల్లిదండ్రులకు ఈ ఫెయిర్ ఒక మంచి అవకాశంగా మారింది. ఇండియాలోని ప్రముఖ విద్యాసంస్థలలో అందుబాటులో ఉన్న తాజా విద్యా అవకాశాలను ఆయా విద్యాసంస్థల ప్రతినిధులు విద్యార్థులకు అవగాహన కల్పిస్తున్నారు. ఈ ఫెయిర్ శనివారం ఉదయం 10:00 నుండి సాయంత్రం 6:30 గంటల వరకు సల్మియాలోని ICSK సీనియర్ బ్రాంచ్లో జరుగుతుందని, ఎంట్రీ ఉచితమని నిర్వాహకులు తెలిపారు.
తాజా వార్తలు
- సూక్ వాకిఫ్ లో 'ఇండియన్ మ్యాంగో ఫెస్టివల్' ప్రారంభం..!!
- సోషల్ మీడియా బ్యాన్: స్క్రోలింగ్ చేస్తూ నిద్ర, భోజనం మానేస్తున్న పిల్లలు..!!
- కొన్ని వారాల్లోనే చమురు ఉత్పత్తి పునరుద్ధణ..!!
- మానవ అక్రమ రవాణా కేసులో మహిళకు ఏడేళ్ల జైలు శిక్ష..!!
- సౌదీలో 65% మంది పిల్లలు అనుచితమైన కంటెంట్కు గురవుతున్నారు..!!
- మిలన్లో ఒమన్-ఇటలీ కల్చరల్ ఎక్స్ పో ప్రారంభం..!!
- ఇరాన్ శాంతి ఒప్పందం..అమెరికా, ఇజ్రాయెల్ మధ్య తీవ్ర విభేదాలు
- టెలిగ్రామ్ పై కేంద్రం విధించిన నిషేధాన్ని సమర్ధించిన ఢిల్లీ హైకోర్టు
- TOMCOM ఆధ్వర్యంలో ఇజ్రాయెల్లో కేర్ గివర్స్కు భారీ ఉద్యోగ అవకాశాలు
- ఫాస్ట్ ట్రాక్ పై అమెరికా వీసా ఛాన్స్..కానీ భారీ ఖర్చు!







