దోహా ఫోరమ్ను ప్రారంభించనున్న అమీర్..!!
- December 06, 2025
దోహా: "జస్టిస్ ఇన్ యాక్షన్: బియాండ్ ప్రామిసెస్ టు ప్రోగ్రెస్" అనే థీమ్తో షెరాటన్ దోహా హోటల్లో దోహా ఫోరమ్ 23వ ఎడిషన్ జరుగనుంది. దీనిని అమీర్ హెచ్హెచ్ షేక్ తమీమ్ బిన్ హమద్ అల్-థాని ప్రారంభించనున్నారు. ఈ ఫోరం వివిధ దేశాధినేతలు మరియు ప్రభుత్వాల అధిపతులు, ప్రాంతీయ మరియు అంతర్జాతీయ సంస్థల అధిపతులు, ఇతర విశిష్ట అతిథులను ఒకచోటకు చేర్చుతుందని నిర్వాహకులు తెలిపారు.
తాజా వార్తలు
- Google 2026 Internship:యువత కోసం గోల్డెన్ ఛాన్స్
- అవసరమైతే కేటీఆర్ ను మళ్లీ పిలుస్తాం: సీపీ సజ్జనార్
- భక్తుల్లో సంతృప్తే లక్ష్యంగా రథ సప్తమి ఏర్పాట్లు: టీటీడీ అదనపు ఈవో
- ‘అరైవ్ అలైవ్’ లక్ష్యంతో సైబరాబాద్ పోలీసుల విస్తృత అవగాహన కార్యక్రమాలు
- యూఏఈ జాబ్ మార్కెట్లో పెను మార్పు: ఇక పై ఆ స్కిల్స్ ఉంటేనే ఉద్యోగం!
- తమిళనాడులో కొత్త సర్కార్ లోడింగ్: ప్రధాని మోదీ
- దుబాయ్ రవాణా వ్యవస్థలో టెక్నాలజీ విప్లవం: జనాభా పెరిగినా ప్రయాణం సాఫీగా!
- లోక్ భవన్లో మణిపూర్, త్రిపుర, మేఘాలయ రాష్ట్రావతరణ దినోత్సవాల వేడుకలు
- అజ్మాన్లో 3 నెలలు రోడ్ క్లోజర్: రషీద్ బిన్ అబ్దుల్ అజీజ్ స్ట్రీట్ మూసివేత
- అమెజాన్లో మరోసారి లేఆఫ్స్..వేలాది మంది ఉద్యోగుల పై వేటు!







