దోహా ఫోరమ్ను ప్రారంభించనున్న అమీర్..!!
- December 06, 2025
దోహా: "జస్టిస్ ఇన్ యాక్షన్: బియాండ్ ప్రామిసెస్ టు ప్రోగ్రెస్" అనే థీమ్తో షెరాటన్ దోహా హోటల్లో దోహా ఫోరమ్ 23వ ఎడిషన్ జరుగనుంది. దీనిని అమీర్ హెచ్హెచ్ షేక్ తమీమ్ బిన్ హమద్ అల్-థాని ప్రారంభించనున్నారు. ఈ ఫోరం వివిధ దేశాధినేతలు మరియు ప్రభుత్వాల అధిపతులు, ప్రాంతీయ మరియు అంతర్జాతీయ సంస్థల అధిపతులు, ఇతర విశిష్ట అతిథులను ఒకచోటకు చేర్చుతుందని నిర్వాహకులు తెలిపారు.
తాజా వార్తలు
- మనామాలో నివాస భవనం పై ఇరాన్ దాడి: ఒకరు మృతి, పలువురికి గాయాలు
- కమ్యూనిటీ వర్చువల్ సమావేశం నిర్వహించిన భారత రాయబారి..!!
- అత్యవసర హెచ్చరికలు.. ప్రజలకు సౌదీ అరేబియా అప్పీల్..!!
- ఒమన్లో CBSE విద్యార్థుల పై పరీక్షల ఒత్తిడి..!!
- మిడిలీస్టు సంక్షోభం.. 40వేలకు పైగా ఫ్లైట్స్ క్యాన్సిల్..!!
- వివిధ ప్రదేశాలలో ఈదియా ATMలు ప్రారంభం..!!
- రాజద్రోహం కేసులో మరణశిక్షకు ప్రాసిక్యూషన్ పిలుపు..!!
- భారత జట్టు తదుపరి మ్యాచ్ల షెడ్యూల్ ఇదే..!
- బెంగళూరులో రేపటి నుంచి హోటళ్లు బంద్
- ప్రపంచంలోనే అత్యంత పరిశుభ్రమైన నగరంగా దుబాయ్–వరుసగా ఆరవ సంవత్సరం గుర్తింపు









