ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ సలహాదారుగా మంతెన సత్యనారాయణ
- December 29, 2025
అమరావతి: ఏపీ ప్రభుత్వం ఒక కీలక నిర్ణయం తీసుకుంది.రాష్ట్ర ప్రభుత్వ సలహాదారుగా డాక్టర్ మంతెన సత్యనారాయణ రాజును నియమించటం జరిగింది.ఆయనను ముఖ్యంగా ప్రభుత్వానికి ప్రకృతి వైద్య సలహాదారుగా నియమించడం జరిగింది.ఈ నిర్ణయం రాష్ట్ర ప్రభుత్వం అధికారికంగా ఉత్తర్వులు జారీ చేయడంతో అధికారికత పొందింది.
రెండేళ్లపాటు ఈ పదవిలో కొనసాగే అవకాశం ఉన్న డాక్టర్ మంతెన సత్యనారాయణ రాజు, ప్రభుత్వం తీసుకునే ఆరోగ్య, సహజ చికిత్సా విధానాలపై సలహాలు, మార్గదర్శకత్వం అందిస్తారు. రాష్ట్రంలో ప్రజారోగ్య పరిపాలన, ప్రత్యామ్నాయ వైద్య విధానాలను ప్రోత్సహించడం ఆయన ముఖ్య బాధ్యతగా ఉంటుందని అధికారులు పేర్కొన్నారు.
ప్రకృతి వైద్యానికి సంబంధించిన కొత్త పథకాలు, ప్రాజెక్టులు మరియు విధానాలను రూపొందించడంలో ఆయన కీలక పాత్ర వహిస్తారని, ప్రభుత్వ శాఖలు అందించే సూచనలు, మార్గదర్శకాలతో రాష్ట్రంలో ఆరోగ్య పరిపాలన మరింత సమర్థవంతం అయ్యే అవకాశం ఉందని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.
తాజా వార్తలు
- దుబాయ్లో పేలుళ్లు జరిగాయంటూ తప్పుడు వార్త.. దర్యాప్తు విస్తరించిన యూఏఈ పబ్లిక్ ప్రాసిక్యూషన�
- ప్రజాకవి అందె సీఎం రేవంత్ ఘన నివాళులు..
- బ్రెయిన్ ఇంజ్యూరీ నుంచి జాతీయ సేవలోకి..ఓ టీన్ స్ఫూర్తి ప్రయాణం..!!
- నౌకలు యజమానులకు 30 రోజుల గడువుచ్చిన ఒమన్..!!
- షైఖ్ ఖలీఫా బిన్ సల్మాన్ స్ట్రీట్లో ప్రమాదం.. వ్యక్తి మృతి..!!
- అమ్మాన్–సనా మధ్య కమర్షియల్ ఫ్లైట్స్..స్వాగతించిన సౌదీ..!!
- కువైట్ ఎయిర్వేస్ విమానాల షెడ్యూల్లో మార్పులు..!!
- ఫహాహీల్లో కీలక ఇంటర్ సెక్షన్ వారం రోజులపాటు మూసివేత..!!
- స్కైరూట్ ఏరోస్పేస్ అద్భుతం..విజయవంతంగా విక్రమ్-1 రాకెట్ ప్రయోగం!
- జపాన్ ఓపెన్ ఫైనల్కు పీవీ సింధు..







