అల్-ముబారకియా నుండి చేపల మార్కెట్ తరలింపు..!!
- December 30, 2025
కువైట్: కువైట్ లోని ప్రముఖ చేపల మార్కెట్ ను అల్-ముబారకియా నుండి తరలించారు.చేపల మార్కెట్ను తరలించడం అనేది దీర్ఘకాలంగా ఉన్న సమస్య అని మున్సిపల్ వ్యవహారాల శాఖ సహాయ మంత్రి మరియు గృహనిర్మాణ వ్యవహారాల శాఖ సహాయ మంత్రి అబ్దుల్ లతీఫ్ అల్-మషారీ తెలిపారు. చుట్టుపక్కల పర్యావరణంపై, సందర్శకుల రాకపోకలపై మార్కెట్ చూపే ప్రభావాన్ని తగ్గించే ప్రణాళికలో ఇది ఒక భాగమని ప్రకటించారు. అల్-ముబారకియా మార్కెట్లో జరిగిన జాతీయ పరిశ్రమల ఉత్సవాల ప్రారంభోత్సవం సందర్భంగా ఆయన ఈమేరకు స్పష్టతనిచ్చారు. చేపల మార్కెట్ను తరలించడానికి ఇప్పటికే ఉత్తర్వులు జారీ అయినట్లు అల్-మషారీ పేర్కొన్నారు. ప్రస్తుతం కువైట్ మున్సిపాలిటీ బదిలీ ప్రక్రియలను కొనసాగిస్తోందని ఆయన తెలిపారు.
తాజా వార్తలు
- ఇరాన్ తో యుద్ధం..అమెరికా సంచలన ప్రకటన..
- హైదరాబాద్లో అగ్నిప్రమాదం, చార్మినార్ వద్ద ముగ్గురికి గాయాలు
- సౌదీ నుంచి క్షేమంగా బయలుదేరిన 59 మంది తెలుగు ప్రవాసులు
- ఇండిగో సీఈఓ పీటర్ ఎల్బర్స్ రాజీనామా
- 'మేము ఇక్కడ సురక్షితం'-యుద్ధ సమయంలోనూ ఇరానియన్లకు అండగా నిలుస్తున్న యూఏఈ ప్రజలు!
- విదేశాల్లో చిక్కుకుపోతే కంపెనీ జీతం ఆపేయవచ్చా?
- యూఏఈలో కూరగాయల ధరల పెరుగుదల తాత్కాలికమే
- అమరావతి స్పోర్ట్స్ సిటీపై సీఎం చంద్రబాబు వ్యాఖ్యలు!
- తెలంగాణలో సాయంత్రం పూట బీటెక్ కోర్సులు
- అన్ని రకాల డ్రోన్ల పై యూఏఈ నిషేధం..!!









