అల్-ముబారకియా నుండి చేపల మార్కెట్ తరలింపు..!!
- December 30, 2025
కువైట్: కువైట్ లోని ప్రముఖ చేపల మార్కెట్ ను అల్-ముబారకియా నుండి తరలించారు.చేపల మార్కెట్ను తరలించడం అనేది దీర్ఘకాలంగా ఉన్న సమస్య అని మున్సిపల్ వ్యవహారాల శాఖ సహాయ మంత్రి మరియు గృహనిర్మాణ వ్యవహారాల శాఖ సహాయ మంత్రి అబ్దుల్ లతీఫ్ అల్-మషారీ తెలిపారు. చుట్టుపక్కల పర్యావరణంపై, సందర్శకుల రాకపోకలపై మార్కెట్ చూపే ప్రభావాన్ని తగ్గించే ప్రణాళికలో ఇది ఒక భాగమని ప్రకటించారు. అల్-ముబారకియా మార్కెట్లో జరిగిన జాతీయ పరిశ్రమల ఉత్సవాల ప్రారంభోత్సవం సందర్భంగా ఆయన ఈమేరకు స్పష్టతనిచ్చారు. చేపల మార్కెట్ను తరలించడానికి ఇప్పటికే ఉత్తర్వులు జారీ అయినట్లు అల్-మషారీ పేర్కొన్నారు. ప్రస్తుతం కువైట్ మున్సిపాలిటీ బదిలీ ప్రక్రియలను కొనసాగిస్తోందని ఆయన తెలిపారు.
తాజా వార్తలు
- ఢిల్లీ క్యాపిటల్స్ చారిత్రాత్మక విజయం..
- TANA ప్రపంచసాహిత్యవేదిక 6వ వార్షికోత్సవం
- బిగ్ టికెట్ ఈ-డ్రాలో నలుగురు భారతీయులకు అదృష్టం..
- మలేషియాలో అక్రమ వలసదారులకు ఊరట..
- EC నిర్ణయాన్ని సవాలు చేస్తూ సుప్రీంకోర్టు కు మమతా బెనర్జీ
- RTC కార్మికులకు సీఎం రేవంత్ గుడ్ న్యూస్
- పసుపు క్వింటాల్ కు రూ.16 వేల మద్దతు ధర ప్రకటించాలి: కవిత
- వైజాగ్ ఫుడ్ లవర్స్ కి గుడ్ న్యూస్..
- పెట్రోల్, డీజిల్ ధరల పై బాంబు పేల్చిన కేంద్ర ప్రభుత్వం
- జాతీయ సమైక్యతకు ‘ఏక్ భారత్ శ్రేష్ఠ భారత్’ కీలకం: గవర్నర్ శివ ప్రతాప్ శుక్లా









