మెసైమీర్ ఇంటర్చేంజ్ టన్నెల్ మూసివేత..!!
- December 30, 2025
దోహా: ఖతార్ లోని మెసైమీర్ ఇంటర్చేంజ్ టన్నెల్ మూసివేయనున్నట్లు పబ్లిక్ వర్క్స్ అథారిటీ ప్రకటించింది.మెసైద్ రోడ్ నుండి రౌదత్ అల్ ఖైల్ స్ట్రీట్ వైపు వచ్చే వాహనాల కోసం మెసైమీర్ ఇంటర్చేంజ్ టన్నెల్ను నిర్వాహణ పనుల కోసం జనవరి 2న తెల్లవారుజామున 2 గంటల నుండి ఉదయం 10 గంటల వరకు 8 గంటల పాటు మూసివేయనున్నట్లు తెలిపింది. కాబట్టి, మెసైద్ రోడ్ నుండి రౌదత్ అల్ ఖైల్ వీధి వైపు వచ్చే వాహనదారులు ప్రత్యామ్నాయ మార్గాలను ఉపయోగించాలని పబ్లిక్ వర్క్స్ అథారిటీ కోరింది.
తాజా వార్తలు
- ఢిల్లీ క్యాపిటల్స్ చారిత్రాత్మక విజయం..
- TANA ప్రపంచసాహిత్యవేదిక 6వ వార్షికోత్సవం
- బిగ్ టికెట్ ఈ-డ్రాలో నలుగురు భారతీయులకు అదృష్టం..
- మలేషియాలో అక్రమ వలసదారులకు ఊరట..
- EC నిర్ణయాన్ని సవాలు చేస్తూ సుప్రీంకోర్టు కు మమతా బెనర్జీ
- RTC కార్మికులకు సీఎం రేవంత్ గుడ్ న్యూస్
- పసుపు క్వింటాల్ కు రూ.16 వేల మద్దతు ధర ప్రకటించాలి: కవిత
- వైజాగ్ ఫుడ్ లవర్స్ కి గుడ్ న్యూస్..
- పెట్రోల్, డీజిల్ ధరల పై బాంబు పేల్చిన కేంద్ర ప్రభుత్వం
- జాతీయ సమైక్యతకు ‘ఏక్ భారత్ శ్రేష్ఠ భారత్’ కీలకం: గవర్నర్ శివ ప్రతాప్ శుక్లా









