మెసైమీర్ ఇంటర్చేంజ్ టన్నెల్ మూసివేత..!!
- December 30, 2025
దోహా: ఖతార్ లోని మెసైమీర్ ఇంటర్చేంజ్ టన్నెల్ మూసివేయనున్నట్లు పబ్లిక్ వర్క్స్ అథారిటీ ప్రకటించింది.మెసైద్ రోడ్ నుండి రౌదత్ అల్ ఖైల్ స్ట్రీట్ వైపు వచ్చే వాహనాల కోసం మెసైమీర్ ఇంటర్చేంజ్ టన్నెల్ను నిర్వాహణ పనుల కోసం జనవరి 2న తెల్లవారుజామున 2 గంటల నుండి ఉదయం 10 గంటల వరకు 8 గంటల పాటు మూసివేయనున్నట్లు తెలిపింది. కాబట్టి, మెసైద్ రోడ్ నుండి రౌదత్ అల్ ఖైల్ వీధి వైపు వచ్చే వాహనదారులు ప్రత్యామ్నాయ మార్గాలను ఉపయోగించాలని పబ్లిక్ వర్క్స్ అథారిటీ కోరింది.
తాజా వార్తలు
- పీఎం-ఉషా పథకం కింద కృష్ణా యూనివర్సిటీకి రూ.20 కోట్లు..లోక్సభలో కేంద్రం వెల్లడి
- జూలై 22 నుంచి యూఏఈలో అల్హింద్ ద్వారా భారత కాన్సులర్, పాస్పోర్ట్ సేవలు
- ఏపీ–యూఏఈ మధ్య కీలక భాగస్వామ్య ఒప్పందం..
- ప్రధాని మోదీ నివాసం వద్ద ఉద్రిక్తత..
- ఆరుతడి పంటలకు రూ.800 వరకు బోనస్: తెలంగాణ ప్రభుత్వం...
- బహ్రెయిన్ పై ఇరాన్ దాడులను అడ్డుకున్న గగనతల రక్షణ వ్యవస్థలు
- కువైట్పై క్షిపణులు, డ్రోన్ దాడులు.. గగనతల రక్షణ వ్యవస్థల ప్రతిఘటన
- ప్రధాని మోదీ ఇంటి ముందు నిరసన.. !
- సౌదీలో మూడు నెలల ప్రత్యేక డిస్కౌంట్ సీజన్..!!
- 2025లో ఖతార్కు భారీగా విదేశీ పెట్టుబడులు..!!







