మెసైమీర్ ఇంటర్చేంజ్ టన్నెల్ మూసివేత..!!
- December 30, 2025
దోహా: ఖతార్ లోని మెసైమీర్ ఇంటర్చేంజ్ టన్నెల్ మూసివేయనున్నట్లు పబ్లిక్ వర్క్స్ అథారిటీ ప్రకటించింది.మెసైద్ రోడ్ నుండి రౌదత్ అల్ ఖైల్ స్ట్రీట్ వైపు వచ్చే వాహనాల కోసం మెసైమీర్ ఇంటర్చేంజ్ టన్నెల్ను నిర్వాహణ పనుల కోసం జనవరి 2న తెల్లవారుజామున 2 గంటల నుండి ఉదయం 10 గంటల వరకు 8 గంటల పాటు మూసివేయనున్నట్లు తెలిపింది. కాబట్టి, మెసైద్ రోడ్ నుండి రౌదత్ అల్ ఖైల్ వీధి వైపు వచ్చే వాహనదారులు ప్రత్యామ్నాయ మార్గాలను ఉపయోగించాలని పబ్లిక్ వర్క్స్ అథారిటీ కోరింది.
తాజా వార్తలు
- ఇరాన్ తో యుద్ధం..అమెరికా సంచలన ప్రకటన..
- హైదరాబాద్లో అగ్నిప్రమాదం, చార్మినార్ వద్ద ముగ్గురికి గాయాలు
- సౌదీ నుంచి క్షేమంగా బయలుదేరిన 59 మంది తెలుగు ప్రవాసులు
- ఇండిగో సీఈఓ పీటర్ ఎల్బర్స్ రాజీనామా
- 'మేము ఇక్కడ సురక్షితం'-యుద్ధ సమయంలోనూ ఇరానియన్లకు అండగా నిలుస్తున్న యూఏఈ ప్రజలు!
- విదేశాల్లో చిక్కుకుపోతే కంపెనీ జీతం ఆపేయవచ్చా?
- యూఏఈలో కూరగాయల ధరల పెరుగుదల తాత్కాలికమే
- అమరావతి స్పోర్ట్స్ సిటీపై సీఎం చంద్రబాబు వ్యాఖ్యలు!
- తెలంగాణలో సాయంత్రం పూట బీటెక్ కోర్సులు
- అన్ని రకాల డ్రోన్ల పై యూఏఈ నిషేధం..!!









