షేక్ ఇసా బిన్ సల్మాన్ కాజ్వే- అవెన్యూ 105 బ్రిడ్జి ప్రారంభం..!!
- December 30, 2025
మనామా: షేక్ ఇసా బిన్ సల్మాన్ కాజ్వే, బుసైతీన్లోని అవెన్యూ 105తో కలిపే బ్రిడ్జి అందుబాటులోకి వచ్చింది. ఈ సందర్భంగా వ్యూహాత్మక రహదారి ప్రాజెక్టులను ముందుకు తీసుకెళ్లడానికి కృషి చేస్తున్నట్లు తెలిపారు. ఈ మేరకు మంత్రి ఇబ్రహీం బిన్ హసన్ అల్ హవాజ్ తెలిపారు.
రెండు లేన్ల బ్రిడ్జి మనామాను ముహర్రక్ రింగ్ రోడ్కు కలుపుతుంది. క్యాపిటల్ గవర్నరేట్ మధ్య రద్దీని తగ్గించడం, ట్రాఫిక్ ప్రవాహాన్ని మెరుగుపరచడం లక్ష్యంగా పెట్టుకున్నట్లు అదికారులు తెలిపారు.
తాజా వార్తలు
- యాదగిరిగుట్టలో వైభవంగా ముక్కోటి ఏకాదశి మహోత్సవం
- యూట్యూబర్ అన్వేష్ పై ఆగ్రహం..అతని దిష్టి బొమ్మ దగ్ధం
- పాన్-ఆధార్ లింకింగ్ కు రేపే చివరి తేదీ
- అనధికార ఆయుధాల రవాణాపై సౌదీ ఫోకస్..!!
- షేక్ ఇసా బిన్ సల్మాన్ కాజ్వే- అవెన్యూ 105 బ్రిడ్జి ప్రారంభం..!!
- ఖతార్ లో జనవరి 19 నుండి DIMDEX 2026..!!
- సహల్ యాప్ ద్వారా రెసిడెన్సీ తొలగింపు సర్వీస్..!!
- దుబాయ్ లో పబ్లిక్ పార్క్ వేళలు పొడిగింపు..!!
- ఫేక్ CPA వెబ్సైట్ ట్రాప్..ROP హెచ్చరికలు..!!
- JEE అడ్వాన్స్డ్ 2026 షెడ్యూల్ వచ్చేసింది..







