బహ్రెయిన్ లో పబ్లిక్ ట్రాన్స్ పోర్టుకు ఫుల్ డిమాండ్..!!
- January 07, 2026
మనామాః బహ్రెయిన్ ప్రజా రవాణా వ్యవస్థ సాధారణ రోజులలో సుమారు 33,000 బస్సు ట్రిప్పులను నమోదు చేస్తుంది. వారాంతాల్లో ఇది 50,000కి మరియు ఏవైనా కార్యక్రమాల సమయంలో 75,000 వరకు పెరుగుతుందని రవాణా మరియు టెలికమ్యూనికేషన్ల మంత్రి డాక్టర్ షేక్ అబ్దుల్లా బిన్ అహ్మద్ అల్ ఖలీఫా పార్లమెంటుకు తెలిపారు. ఈ గణాంకాలు సామూహిక రవాణాకు పెరుగుతున్న డిమాండ్ను తెలియజేస్తున్నాయని పేర్కొన్నారు. రెండు-లైన్ల బహ్రెయిన్ మెట్రో ప్రణాళికలకు మద్దతు ఇస్తాయని, రతిపాదిత మార్గాలు బహ్రెయిన్ అంతర్జాతీయ విమానాశ్రయం నుండి సీఫ్ వరకు మరియు జుఫైర్ నుండి విద్యా ప్రాంతం వరకు నడుస్తాయని వివరించారు. బహ్రెయిన్ మెట్రో ప్రాజెక్ట్ వేగంగా ముందుకు సాగుతోందని అన్నారు. బహ్రెయిన్ లో ప్రజా రవాణాను విస్తరించడంలో ఇది కీలకమని అభివర్ణించారు.
తాజా వార్తలు
- ఖతార్ ఫోటోగ్రఫీ సెంటర్ ఆధ్వర్యంలో 'సిటీ స్పీక్స్' ఎగ్జిబిషన్..!!
- నార్త్ బతినాలో ప్రవాసి హత్య..నిందితుడు అరెస్ట్..!!
- బహ్రెయిన్ లో అక్రమ స్ట్రీట్ రేసింగ్.. ఇద్దరికి జైలుశిక్ష..!!
- జెడ్డాలో 9వేలమందికి హౌజింగ్ యూనిట్లు కేటాయింపు..!!
- కువైట్ లో జనవరి 9న నీటి సరఫరాకు అంతరాయం..!!
- యూఏఈలో పలు నెస్లే ఉత్పత్తుల రీకాల్..!!
- హెల్త్ కేర్..ప్రపంచంలోని టాప్ 20 దేశాలలో ఖతార్..!!
- మక్కాలో ఐదుగురు విదేశీయులు అరెస్ట్..!!
- యూఏఈలోని ఇండియన్ స్కూల్స్ రమదాన్ ప్రణాళికలు..!!
- కువైట్ లో ఇద్దరు భారతీయ ప్రవాసులకు మరణశిక్ష..!!







