బహ్రెయిన్ లో పబ్లిక్ ట్రాన్స్ పోర్టుకు ఫుల్ డిమాండ్..!!
- January 07, 2026
మనామాః బహ్రెయిన్ ప్రజా రవాణా వ్యవస్థ సాధారణ రోజులలో సుమారు 33,000 బస్సు ట్రిప్పులను నమోదు చేస్తుంది. వారాంతాల్లో ఇది 50,000కి మరియు ఏవైనా కార్యక్రమాల సమయంలో 75,000 వరకు పెరుగుతుందని రవాణా మరియు టెలికమ్యూనికేషన్ల మంత్రి డాక్టర్ షేక్ అబ్దుల్లా బిన్ అహ్మద్ అల్ ఖలీఫా పార్లమెంటుకు తెలిపారు. ఈ గణాంకాలు సామూహిక రవాణాకు పెరుగుతున్న డిమాండ్ను తెలియజేస్తున్నాయని పేర్కొన్నారు. రెండు-లైన్ల బహ్రెయిన్ మెట్రో ప్రణాళికలకు మద్దతు ఇస్తాయని, రతిపాదిత మార్గాలు బహ్రెయిన్ అంతర్జాతీయ విమానాశ్రయం నుండి సీఫ్ వరకు మరియు జుఫైర్ నుండి విద్యా ప్రాంతం వరకు నడుస్తాయని వివరించారు. బహ్రెయిన్ మెట్రో ప్రాజెక్ట్ వేగంగా ముందుకు సాగుతోందని అన్నారు. బహ్రెయిన్ లో ప్రజా రవాణాను విస్తరించడంలో ఇది కీలకమని అభివర్ణించారు.
తాజా వార్తలు
- కేంద్ర మాజీ మంత్రి కావూరి సాంబశివరావు మృతి..
- యూఏఈని ముంచెత్తిన వర్షాలు..వేడి నుంచి ఉపశమనం..!!
- మిస్సైల్ అటాక్..అడ్డుకున్న ఖతార్..!!
- ప్రైవేట్ ప్రయాణ ఏర్పాట్ల పై ఎంబసీ కీలక సూచనలు..!!
- నువైసీబ్ బార్డర్ వద్ద సెక్యూరిటీ రేడినెస్ పై సమీక్ష..!!
- యూఏఈ కాన్సులేట్ పై దాడిని ఖండించిన ఒమన్..!!
- ఉరుములతో కూడిన వర్షాలు..హెచ్చరించిన సివిల్ డిఫెన్స్..!!
- ఘోర బస్సు ప్రమాదం: ఆరుగురు సజీవదహనం
- సౌదీ వైమానిక రక్షణ దళాల పై క్యాబినెట్ ప్రశంసలు..!!
- డే 12: ఇరాన్ డ్రోన్లు, మిస్సైల్స్ ను అడ్డుకున్న UAE ఎయిర్ డిఫెన్స్..!!









