బహ్రెయిన్ లో పబ్లిక్ ట్రాన్స్ పోర్టుకు ఫుల్ డిమాండ్..!!
- January 07, 2026
మనామాః బహ్రెయిన్ ప్రజా రవాణా వ్యవస్థ సాధారణ రోజులలో సుమారు 33,000 బస్సు ట్రిప్పులను నమోదు చేస్తుంది. వారాంతాల్లో ఇది 50,000కి మరియు ఏవైనా కార్యక్రమాల సమయంలో 75,000 వరకు పెరుగుతుందని రవాణా మరియు టెలికమ్యూనికేషన్ల మంత్రి డాక్టర్ షేక్ అబ్దుల్లా బిన్ అహ్మద్ అల్ ఖలీఫా పార్లమెంటుకు తెలిపారు. ఈ గణాంకాలు సామూహిక రవాణాకు పెరుగుతున్న డిమాండ్ను తెలియజేస్తున్నాయని పేర్కొన్నారు. రెండు-లైన్ల బహ్రెయిన్ మెట్రో ప్రణాళికలకు మద్దతు ఇస్తాయని, రతిపాదిత మార్గాలు బహ్రెయిన్ అంతర్జాతీయ విమానాశ్రయం నుండి సీఫ్ వరకు మరియు జుఫైర్ నుండి విద్యా ప్రాంతం వరకు నడుస్తాయని వివరించారు. బహ్రెయిన్ మెట్రో ప్రాజెక్ట్ వేగంగా ముందుకు సాగుతోందని అన్నారు. బహ్రెయిన్ లో ప్రజా రవాణాను విస్తరించడంలో ఇది కీలకమని అభివర్ణించారు.
తాజా వార్తలు
- దుబాయ్ గురునానక్ దర్బార్ గురుద్వారా సాధారణ వేళల పునరుద్ధరణ
- దుబాయ్లో 59% తగ్గనున్న బస్ ట్రావెల్ టైమ్..!!
- కువైట్ ఆసుపత్రులలో క్వైయిట్ అవర్స్..!!
- సౌదీ అరేబియాలో పబ్లిక్ హెల్త్.. 2030 టార్గెట్ ముందుగానే రీచ్..!!
- ఖరీఫ్ ప్రారంభం..విజిటర్స్ కు ధోఫార్ స్వాగతం..!!
- ఖతార్ లో 'ఆపిల్ పే' ద్వారా ATM నుండి విత్ డ్రా..!!
- కొత్తగా ప్రాభించిన ఫ్లైఓవర్ పై భద్రతా పరమైన హెచ్చరికలు..!!
- రెడ్ సిగ్నల్ ఉల్లంఘనలపై దుబాయ్ పోలీసుల హెచ్చరిక..
- ఫిక్స్డ్ అడ్మిషన్ పీరియడ్’తో మారనున్న వీసా రూల్స్..
- ప్రతి పోలీసు అధికారి యోగాను దినచర్యలో భాగం చేసుకోవాలి: సైబరాబాద్ సీపీ







