బు సిల్లా ఇంటర్ఛేంజ్పై తాత్కాలిక ట్రాఫిక్ ఆంక్షలు..!!
- January 09, 2026
దోహా: బు సిల్లా ఇంటర్ఛేంజ్పై తాత్కాలికంగా పూర్తి ట్రాఫిక్ను మూసివేస్తున్నట్లు ఖతార్ పబ్లిక్ వర్క్స్ అథారిటీ ప్రకటించింది. దీనివల్ల వెస్ట్ ఇండస్ట్రియల్ స్ట్రీట్ నుండి వచ్చే ట్రాఫిక్ కోసం జి-రింగ్ రోడ్డుకు వెళ్లే ఎగ్జిట్ వే ని ఉపయోగించే వాహనదారులు ప్రభావితమవుతారని తెలిపింది.
రోడ్డు నిర్వహణ మరియు అభివృద్ధి పనులను చేపట్టడానికి వీలుగా ఈ మూసివేత ఆంక్షలు జనవరి 11న అర్ధరాత్రి 12 గంటల నుండి ఉదయం 5 గంటల వరకు, ట్రాఫిక్ ఆంక్షలు జనవరి 18 వరకు అమల్లో ఉంటాయని పేర్కొంది. వాహనదారులు ప్రత్యామ్నాయ మార్గాలను ఉపయోగించాలని ఖతార్ పబ్లిక్ వర్క్స్ అథారిటీ సూచించింది.
తాజా వార్తలు
- ఇరాన్ లో పెరుగుతున్న హింసాత్మకం..62 మంది మృతి
- కేటీఆర్ కు హార్వర్డ్ విశ్వవిద్యాలయం నుంచి అంతర్జాతీయ ఆహ్వానం
- సంక్రాంతి సెలవుల పై కీలక అప్డేట్..
- ఫిబ్రవరి 8 నుంచి మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలు
- రేపే PSLV-C62 ప్రయోగానికి కౌంటౌన్
- దోహాలో ప్రవాసీ భారతీయ దివస్ 2026 వేడుకలు—‘నారి శక్తి’కి ప్రత్యేక గౌరవం
- క్యాష్ లెస్ పేమెంట్స్ కు మారిన పూరీ అండ్ కరక్..!!
- ఇరాన్ ఆంక్షలతో బాస్మతి ఎగుమతులకు బ్రేక్
- గల్ఫ్ దేశాలలో 'ధురంధర్' నిషేధంపై ఫిర్యాదు..!!
- కువైట్ లో దుమ్ముతో కూడిన గాలులు, చిరు జల్లులు..!!







