స్కూల్ పిక్నిక్లో స్టేల్ ఫుడ్.. పేరెంట్స్ ఫైర్..!!
- January 17, 2026
మస్కట్: 2026 జనవరి 13న రుసేల్ పార్క్లో జరిగిన స్కూల్ పిక్నిక్ సమయంలో కొంతమంది విద్యార్థులకు స్టేల్ ప్యాకింగ్ ఫుడ్ ను అందజేసిన సంఘటనపై ఇండియన్ స్కూల్ దర్సైట్ విచారం వ్యక్తం చేసింది. కొందరు తల్లిదండ్రులు తమ పిల్లల ఆరోగ్యం గురించి పాఠశాల అధికారులకు ఫిర్యాదు చేయడంతో ఈ విషయం వెలుగులోకి వచ్చింది.
జరిగిన సంఘటనపై విచారం వ్యక్తం చేసిన స్కూట్ మేనేజ్ మెంట్, ప్రాథమిక దర్యాప్తు జరిపినట్లు తెలిపింది. ఫుడ్ సెల్లవర్ ప్యాకింగ్ ఫుడ్ ను తెల్లవారుజామున తయారు చేసి, ప్యాక్ చేసి, రవాణా చేశాడని వెల్లడించింది. తయారీ, రవాణా సమయంలో జరిగిన లోపాల కారణంగా ఫుడ్ నాణ్యత తగ్గిందని, ఇది భద్రతా పరంగా తీవ్రమైన ఉల్లంఘనగా భావిస్తున్నట్లు తెలియజేసింది. సదరు ఫుడ్ సెల్లర్ ను శాశ్వతంగా బ్లాక్లిస్ట్ చేశామని స్కూల్ మేనేజ్ మెంట్ తెలియజేసింది. సదరు ఫుడ్ కంపెనీపై చట్టపరంగా చర్యలు తీసుకుంటామని తెలిపింది.
తాజా వార్తలు
- యాదగిరిగుట్ట ఈవోగా భవాని శంకర్
- పార్ట్టైం జాబ్ చేశారనే అనుమానంతో అమెరికాలో ఇండియన్ స్టూడెంట్స్ అరెస్ట్!
- JEE Main 2026 : అడ్మిట్ కార్డులు విడుదల..
- చిన్నస్వామిలో మ్యాచ్లకు ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్
- ఏపీ గేమ్ ఛేంజర్ గ్రీన్ అమోనియా ప్రాజెక్ట్..
- అమెరికా: L1 వీసాపై పని లేకుండా ఉంటే ఏమవుతుందో తెలుసా?
- పట్టాలెక్కిన తొలి వందే భారత్ స్లీపర్ రైలు
- అలా చేస్తే వదిలేదే లేదు: సీపీ సజ్జనార్
- మర్డర్ వైరల్ వీడియోపై సౌదీ అరేబియా క్లారిటీ..!!
- బహ్రెయిన్ లో కోల్డ్ మార్నింగ్..పడిపోయిన ఉష్ణోగ్రతలు..!!







