ఖలీఫా బ్రిడ్జిపై ట్రక్ నిషేధం పొడిగింపు..ట్రాఫిక్ అథారిటీ క్లారిటీ..!!
- January 20, 2026
మనామా: హిద్ద్ లోని షేక్ ఖలీఫా బిన్ సల్మాన్ బ్రిడ్జిపై రద్దీ సమయాల్లో ట్రక్కులపై ఉన్న నిషేధాన్ని పొడిగించాలనే డిమాండ్లపై జనరల్ డైరెక్టరేట్ ఆఫ్ ట్రాఫిక్ క్లారిటీ ఇచ్చింది. ఈ మేరకు ముహారక్ మున్సిపల్ కౌన్సిల్కు జనరల్ డైరెక్టరేట్ ఆఫ్ ట్రాఫిక్ అధికారికంగా సమాధానం ఇచ్చింది. బ్రిడ్జిపై ట్రక్రుల కదలికను పరిమితం చేయడానికి ప్రస్తుత నిషేధ సమయాలు సరిపోతాయని, ఈ దశలో ఎటువంటి మార్పులు అవసరం లేదని తెలిపింది.
ట్రాఫిక్ కౌన్సిల్ నిర్ణయం ప్రకారం ఉదయం 6:30 నుండి ఉదయం 8:00 గంటల వరకు మరియు మధ్యాహ్నం 2:00 గంటల నుండి మధ్యాహ్నం 3:00 గంటల వరకు ట్రక్కులను నిషేధించామని జనరల్ డైరెక్టరేట్ ఆఫ్ ట్రాఫిక్ డిప్యూటీ డైరెక్టర్ బ్రిగేడియర్ మొహమ్మద్ అల్ దరగ్ వివరించారు. రవాణా అవసరాలు, అభివృద్ధి ప్రాజెక్టులు మరియు వాణిజ్య, నిర్మాణం మరియు పారిశ్రామిక వృద్ధిని పరిగణనలోకి తీసుకున్న తర్వాతనే నిషేధ సమయాలను నిర్ణయించినట్లు బ్రిగేడియర్ అల్ డరాగ్ స్పష్టం చేశారు.
తాజా వార్తలు
- రియాద్ సీజన్.. 14 మిలియన్లు దాటిన విజిటర్స్..!!
- షార్జాలో పెట్రోల్ స్టేషన్లపై పోలీసుల నిఘా..!!
- ఇండియా నుంచి చేపల దిగుమతికి అనుతించండి..!!
- ఖలీఫా బ్రిడ్జిపై ట్రక్ నిషేధం పొడిగింపు..ట్రాఫిక్ అథారిటీ క్లారిటీ..!!
- కేరళ పౌల్ట్రీ దిగుమతుల పై ఒమన్ నిషేధం..!!
- ఫిబ్రవరిలో ఖతార్ హలాల్ ఫెస్టివల్..!!
- ఆలయాల్లో రోజుకు 2 పూటలా అన్నప్రసాదం
- గుంటూరు వేదికగా ‘స్పేస్ టెక్ సమ్మిట్–2026’
- భారతీయ ఫిల్మ్మేకర్ ప్రారంభించిన 'ది స్టోరీటెల్లర్ యూనివర్స్' ఫిల్మ్ ఫెస్టివల్ విజయవంతం
- గ్రీన్ ల్యాండ్ లో అమెరికా యుద్ధ విమానాలు







