దుబాయ్లో ఘనంగా రిపబ్లిక్ డే సెలబ్రేషన్స్..!!
- January 26, 2026
యూఏఈ: దుబాయ్లోని భారత కాన్సులేట్ లో భారత 77వ గణతంత్ర దినోత్సవం ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో భారతీయ ప్రవాసులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా దుబాయ్లోని భారత కాన్సుల్ జనరల్ సతీష్ కుమార్ శివన్ మాట్లాడుతూ.. అధ్యక్షుడు షేక్ మొహమ్మద్ బిన్ జాయెద్ అల్ నహ్యాన్ భారత్ సందర్శనతో రెండు దేశాల మధ్య ద్వైపాక్షిక సంబంధాలు కొత్త శిఖరాలకు చేరుకున్నాయని అన్నారు.
రక్షణ , అంతరిక్ష సాంకేతిక సహకారం మరియు మౌలిక సదుపాయాల వంటి పలు కీలక రంగాల్లో ఒప్పందాలు కుదిరాయని పేర్కొన్నారు. భారత్-యూఏఈ మధ్య ద్వైపాక్షిక వాణిజ్యం $100 బిలియన్లను అధిగమించిందని, రెండు దేశాలు 2032 నాటికి న్ని $200 బిలియన్లకు వాణిజ్యాన్ని పెంచేందుకు అంగీకరించాయని శివన్ తెలిపారు.

తాజా వార్తలు
- ఖతార్లో ఇండియా ఉత్సవ్.. గణతంత్ర దినోత్సవ వేడుకలు..!!
- భారత దేశవ్యాప్తంగా ఘనంగా గణతంత్ర వేడుకలు..
- కింగ్ ఖలీద్ ఎయిర్ పోర్టు టెర్మినల్ 2 ప్రారంభం..!!
- దుబాయ్లో ఘనంగా రిపబ్లిక్ డే సెలబ్రేషన్స్..!!
- కువైట్ లో మరో బేబీ ఫార్ములా ఉపసంహరణ..!!
- మస్కట్లో వెల్లివిరిసిన భారత గణతంత్ర స్ఫూర్తి..!!
- బహ్రెయిన్ తేవర్ పెరవై ఆధ్వర్యంలో రక్తదాన శిబిరం..!!
- బసవతారకం ఇండో-అమెరికన్ క్యాన్సర్ హాస్పిటల్ లో ఘనంగా గణతంత్ర దినోత్సవ వేడుకలు
- శుభాంశు శుక్లాకు అశోక చక్ర ప్రదానం చేసిన రాష్ట్రపతి
- బహ్రెయిన్ లో కాస్మెటిక్ ప్రాక్టీషనర్లు అరెస్టు..!!







