కువైట్లో భానుడు ప్రతాపానికి కరుగుతున్న సిగ్నల్ లైట్లు
- July 29, 2016
ఎడారి దేశం కువైట్లో భానుడు తన ప్రతాపాన్ని చూపిస్తున్నాడు. ఎన్నడూ లేనంతగా ఉగ్రరూపం చూపిస్తున్నాడు. దీంతో ప్రజలు బయటకు వచ్చేందుకు భయపడుతున్నారు. ఎండ ధాటికి సిగ్నల్ లైట్లపై ఉండే ప్లాస్టిక్ కరిగి నీరులా కారిపోతోంది. శుక్రవారం 60 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. రోడ్డుపై పార్క్ చేసిన కార్లు తగలబడిపోతున్నాయి. దీంతో ప్రజలు బెంబేలెత్తిపోతున్నారు. మధ్యాహ్నం సమయంలో ప్రజలెవరూ బయటకు రావద్దంటూ ప్రభుత్వం హెచ్చరికలు జారీ చేసింది. పరిశ్రమల్లో పనిచేసే కార్మికులతో మధ్యహ్నం పూట పనిచేయించడాన్ని నిషేధించింది.
తాజా వార్తలు
- ఖతార్లోని ప్రైవేట్ స్కూళ్లలో ఉచిత, రాయితీ సీట్ల రిజిస్ట్రేషన్ ప్రారంభం..!!
- జెబెల్ షమ్స్లో జీరో కంటే తక్కువకు టెంపరేచర్స్..!!
- బహ్రెయిన్ జస్రాలో అతిపెద్ద విద్యుత్ స్టేషన్ ప్రారంభం..!!
- సౌదీ రియల్ ఎస్టేట్ ధరల సూచీ..క్యూ4లో తగ్గుదల..!!
- కువైట్ లో నాలుగు ప్రైవేట్ ఫార్మసీల లైసెన్స్లు రద్దు..!!
- ఫిబ్రవరిలో అహ్మదాబాద్-షార్జా మధ్య స్పైస్జెట్ సర్వీసులు..!!
- తెలంగాణతో భాగస్వామ్యానికి గూగుల్ ఆసక్తి
- భారతీయ పారిశ్రామికవేత్తలతో ట్రంప్ సమావేశం
- మీ డ్రైవింగ్ లైసెన్స్లో మొబైల్ నంబర్ను ఆన్లైన్లో ఎలా మార్చాలో తెలుసా?
- పెట్టుబడులకు ఏపీకి మించిన రాష్ట్రం లేదు..దావోస్లో సీఎం చంద్రబాబు







