కువైట్లో భానుడు ప్రతాపానికి కరుగుతున్న సిగ్నల్ లైట్లు
- July 29, 2016
ఎడారి దేశం కువైట్లో భానుడు తన ప్రతాపాన్ని చూపిస్తున్నాడు. ఎన్నడూ లేనంతగా ఉగ్రరూపం చూపిస్తున్నాడు. దీంతో ప్రజలు బయటకు వచ్చేందుకు భయపడుతున్నారు. ఎండ ధాటికి సిగ్నల్ లైట్లపై ఉండే ప్లాస్టిక్ కరిగి నీరులా కారిపోతోంది. శుక్రవారం 60 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. రోడ్డుపై పార్క్ చేసిన కార్లు తగలబడిపోతున్నాయి. దీంతో ప్రజలు బెంబేలెత్తిపోతున్నారు. మధ్యాహ్నం సమయంలో ప్రజలెవరూ బయటకు రావద్దంటూ ప్రభుత్వం హెచ్చరికలు జారీ చేసింది. పరిశ్రమల్లో పనిచేసే కార్మికులతో మధ్యహ్నం పూట పనిచేయించడాన్ని నిషేధించింది.
తాజా వార్తలు
- వైభవంగా ‘గద్దర్ ఫిల్మ్ అవార్డ్స్’ వేడుక.. చిరంజీవి, నాగార్జున, కమల్ హాసన్ సందడి..
- సోషల్ మీడియా కంటెంట్ బ్లాకింగ్ పై కేంద్రం కొత్త రూల్స్
- ఐపీఎల్ 2026లో జట్ల హెడ్కోచ్లు వీళ్లే
- ఖతార్ లో నిరాటంకంగా ఆసుపత్రులు, ఆరోగ్య సేవలు..!!
- భార్య మృతికి కారణమైన భర్తకు జైలుశిక్ష ఖరారు..!!
- గ్రాండ్ మసీదులో ఈద్ ప్రార్థనలు రద్దు..!!
- ప్రాంతీయ పరిణామాల పై చర్చించిన సుల్తాన్, భారత ప్రధాని మోదీ..!!
- ఇరాన్ దాడులకు వ్యతిరేకంగా ఏకమైన అరబ్, ఇస్లామిక్ దేశాలు..!!
- ఈద్ అల్ ఫితర్..ఉచిత, డిస్కౌంట్ ఆఫర్స్ కు ఫిదా..!!
- హైదరాబాద్ విమానాశ్రయానికి అవార్డు









