కువైట్లో భానుడు ప్రతాపానికి కరుగుతున్న సిగ్నల్ లైట్లు
- July 29, 2016
ఎడారి దేశం కువైట్లో భానుడు తన ప్రతాపాన్ని చూపిస్తున్నాడు. ఎన్నడూ లేనంతగా ఉగ్రరూపం చూపిస్తున్నాడు. దీంతో ప్రజలు బయటకు వచ్చేందుకు భయపడుతున్నారు. ఎండ ధాటికి సిగ్నల్ లైట్లపై ఉండే ప్లాస్టిక్ కరిగి నీరులా కారిపోతోంది. శుక్రవారం 60 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. రోడ్డుపై పార్క్ చేసిన కార్లు తగలబడిపోతున్నాయి. దీంతో ప్రజలు బెంబేలెత్తిపోతున్నారు. మధ్యాహ్నం సమయంలో ప్రజలెవరూ బయటకు రావద్దంటూ ప్రభుత్వం హెచ్చరికలు జారీ చేసింది. పరిశ్రమల్లో పనిచేసే కార్మికులతో మధ్యహ్నం పూట పనిచేయించడాన్ని నిషేధించింది.
తాజా వార్తలు
- పీఎం-ఉషా పథకం కింద కృష్ణా యూనివర్సిటీకి రూ.20 కోట్లు..లోక్సభలో కేంద్రం వెల్లడి
- జూలై 22 నుంచి యూఏఈలో అల్హింద్ ద్వారా భారత కాన్సులర్, పాస్పోర్ట్ సేవలు
- ఏపీ–యూఏఈ మధ్య కీలక భాగస్వామ్య ఒప్పందం..
- ప్రధాని మోదీ నివాసం వద్ద ఉద్రిక్తత..
- ఆరుతడి పంటలకు రూ.800 వరకు బోనస్: తెలంగాణ ప్రభుత్వం...
- బహ్రెయిన్ పై ఇరాన్ దాడులను అడ్డుకున్న గగనతల రక్షణ వ్యవస్థలు
- కువైట్పై క్షిపణులు, డ్రోన్ దాడులు.. గగనతల రక్షణ వ్యవస్థల ప్రతిఘటన
- ప్రధాని మోదీ ఇంటి ముందు నిరసన.. !
- సౌదీలో మూడు నెలల ప్రత్యేక డిస్కౌంట్ సీజన్..!!
- 2025లో ఖతార్కు భారీగా విదేశీ పెట్టుబడులు..!!







