అక్షర మాల ప్రకారం రాష్ట్రం వెనుకబడటం !
- July 29, 2016
అక్షర మాల ప్రకారం రాష్ట్రం వెనుకబడటంతో తీవ్ర అన్యాయం జరుగుతోందని పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమత బెనర్జీ ఆవేదన చెందుతున్నారు. కేంద్ర ప్రభుత్వం నిర్వహించే వివిధ సమావేశాల్లో తమ రాష్ట్రం సమస్యలను వినిపించేందుకు అవకాశం దొరకడం లేదని బాధపడుతున్నారు. వెస్ట్ బెంగాల్... డబ్ల్యూతో ప్రారంభమవుతుంది కనుక సమావేశాల చివర్లో ఆ రాష్ట్రం తరపున వాదనలు వినిపించవలసి వస్తోందని, అప్పటికి ఇతర రాష్ట్రాల వాదనలు వినే కేంద్ర ప్రభుత్వ అధికారులు, మంత్రులు నీరసించిపోతున్నారని, ఫలితంగా తమకు అవకాశం దక్కడం లేదని వాపోతున్నారు. అందుకే దీనికి పరిష్కారంగా ఆమె తన రాష్ట్రం పేరును బెంగాల్ అని కానీ, బంగ్లా అని కానీ మార్చాలని ప్రయత్నిస్తున్నారని సమాచారం.
తాజా వార్తలు
- వైభవంగా ‘గద్దర్ ఫిల్మ్ అవార్డ్స్’ వేడుక.. చిరంజీవి, నాగార్జున, కమల్ హాసన్ సందడి..
- సోషల్ మీడియా కంటెంట్ బ్లాకింగ్ పై కేంద్రం కొత్త రూల్స్
- ఐపీఎల్ 2026లో జట్ల హెడ్కోచ్లు వీళ్లే
- ఖతార్ లో నిరాటంకంగా ఆసుపత్రులు, ఆరోగ్య సేవలు..!!
- భార్య మృతికి కారణమైన భర్తకు జైలుశిక్ష ఖరారు..!!
- గ్రాండ్ మసీదులో ఈద్ ప్రార్థనలు రద్దు..!!
- ప్రాంతీయ పరిణామాల పై చర్చించిన సుల్తాన్, భారత ప్రధాని మోదీ..!!
- ఇరాన్ దాడులకు వ్యతిరేకంగా ఏకమైన అరబ్, ఇస్లామిక్ దేశాలు..!!
- ఈద్ అల్ ఫితర్..ఉచిత, డిస్కౌంట్ ఆఫర్స్ కు ఫిదా..!!
- హైదరాబాద్ విమానాశ్రయానికి అవార్డు









