అబుదాబిలో ఒమన్-యూఏఈ హయ్యర్ కమిటీ సమావేశం..!!
- February 03, 2026
అబుదాబి: ఒమన్-యూఏఈ ఉన్నత స్థాయి సంయుక్త కమిటీ అబుదాబిలో సమావేశం నిర్వహించింది.ఈ సందర్భంగా వివిధ రంగాలలో ఉమ్మడి సహకారాన్ని పెంపొందించడానికి జరుగుతున్న ప్రయత్నాలపై సమీక్షించారు. అలాగే, ఇరు పక్షాలు పరస్పర ఆసక్తి ఉన్న అనేక అంశాలపై చర్చించారు. రెండు దేశాల ప్రజల ఆకాంక్షలను నెరవేర్చడానికి దోహదపడే విషయాలపై ఒమన్-యూఏఈ ఉన్నత స్థాయి కమిటీ ఏకాభిప్రాయానికి వచ్చిందని అధికార వర్గాలు వెల్లడించాయి.
తాజా వార్తలు
- ఓల్డ్ దోహా పోర్టులో 6రోజులపాటు స్పోర్ట్స్ ఫెస్టివల్..!!
- అబుదాబిలో ఒమన్-యూఏఈ హయ్యర్ కమిటీ సమావేశం..!!
- బహ్రెయిన్ లో కొత్త డిజిటల్ సర్వీస్ ప్రారంభం..!!
- కింగ్ ఫహద్ కాజ్వే క్రాసింగ్ ఫీ పెంపు..!!
- కువైట్ వెదర్ అలెర్ట్.. ఉరుములతో కూడిన వర్షాలు..!!
- బోయింగ్ డ్రీమ్లైనర్ విమానాన్ని నిలిపివేసిన ఎయిర్ ఇండియా..!!
- భారత్ కు గుడ్ న్యూస్ చెప్పిన ట్రంప్
- JEE మెయిన్ సెషన్ 2 పరీక్షల షెడ్యూల్ రిలీజ్
- భారత్తో మ్యాచ్ బాయ్కాట్ పై షాహిద్ అఫ్రిది కామెంట్స్
- భారత దేశవ్యాప్తంగా 7 కొత్త బుల్లెట్ ట్రైన్లు







