శనివారం జేఎన్టీయూలో జాబ్ మేళా
- July 29, 2016
కూకట్పల్లి జేఎన్టీయూలో (యూఐఐసీ) యూ నివర్సిటీ ఇండస్ర్టీ ఇంటరాక్షన్ సెంటర్ ఆధ్వర్యంలో శనివారం జాబ్ మేళా నిర్వహించనున్నారు. వర్సిటీలోని అడ్మిన్ బ్లాక్లోని గ్రౌండ్ ఫ్లోర్ లో పలు కంపెనీలు పాల్గొని అభ్యర్థులకు ముఖాముఖి ఇంటర్వ్యూలు నిర్వహించి ఉద్యోగాలకు ఎంపిక చేసుకుంటాయి. 40 కంపెనీలు పాల్గొ ని 5 వేల ఉద్యోగాలను భర్తీ చేసుకుంటాయని యూఐఐసీ డైరెక్టర్ డాక్ట ర్ సీహెచ్ వెంకటరమణారెడ్డి తెలిపారు. బీటెక్, బీఫార్మసీ, ఎంటెక్, ఎంఫార్మసీ, ఎంబీఏ, ఎంసీఏ, బీఏ, బీకాం, బీఎస్సీ, ఐటీఐ, పాలిటెక్నిక్ పూర్తిచేసిన వారు జాబ్మేళాలో పాల్గొనవచ్చన్నారు. ఉదయం 9 నుంచి సాయంత్రం 5 గంటల వరకు ఈ మేళా ఉంటుందన్నారు.
తాజా వార్తలు
- నిరాహార దీక్ష ఆపేది లేదు–సోనమ్ వాంగుక్ ప్రకటన
- ఇరాన్ దాడుల ప్రభావం.. బహ్రెయిన్, కువైట్, ఖతార్ విమానాలకు అంతరాయం
- ఏపీ విద్యార్థులకు సర్కార్ గుడ్ న్యూస్..
- డీజీపీ సీవీ ఆనంద్ ని కలిసిన క్రికెటర్ మహమ్మద్ సిరాజ్
- సెప్టెంబర్లో ప్రారంభం కాబోతున్న బిగ్ బాస్ సీజన్ 10
- బహ్రెయిన్ వైమానిక నావిగేషన్ పరికరాలే లక్ష్యం..అయినా విమాన రాకపోకలకు అంతరాయం లేదు
- ఢిల్లీ ఘటన పై తెలంగాణ సీఎం రేవంత్ ఫైర్..
- ఇరాన్ కొనసాగిస్తున్న దాడులు..కువైట్ పై క్షిపణులు, డ్రోన్లను అడ్డుకున్న గగనతల రక్షణ వ్యవస్థలు
- ‘రాజు ఆమ్లెట్’ వ్యవస్థాపకుడు రాజీవ్ మెహెరిష్ కన్నుమూత
- యూఏఈలో భారతీయుల పాస్పోర్ట్ సేవలకు ఊరట.. అల్హింద్ ద్వారా తాత్కాలికంగా కాన్సులర్ సేవలకు సుప్ర







