శనివారం జేఎన్టీయూలో జాబ్ మేళా
- July 29, 2016
కూకట్పల్లి జేఎన్టీయూలో (యూఐఐసీ) యూ నివర్సిటీ ఇండస్ర్టీ ఇంటరాక్షన్ సెంటర్ ఆధ్వర్యంలో శనివారం జాబ్ మేళా నిర్వహించనున్నారు. వర్సిటీలోని అడ్మిన్ బ్లాక్లోని గ్రౌండ్ ఫ్లోర్ లో పలు కంపెనీలు పాల్గొని అభ్యర్థులకు ముఖాముఖి ఇంటర్వ్యూలు నిర్వహించి ఉద్యోగాలకు ఎంపిక చేసుకుంటాయి. 40 కంపెనీలు పాల్గొ ని 5 వేల ఉద్యోగాలను భర్తీ చేసుకుంటాయని యూఐఐసీ డైరెక్టర్ డాక్ట ర్ సీహెచ్ వెంకటరమణారెడ్డి తెలిపారు. బీటెక్, బీఫార్మసీ, ఎంటెక్, ఎంఫార్మసీ, ఎంబీఏ, ఎంసీఏ, బీఏ, బీకాం, బీఎస్సీ, ఐటీఐ, పాలిటెక్నిక్ పూర్తిచేసిన వారు జాబ్మేళాలో పాల్గొనవచ్చన్నారు. ఉదయం 9 నుంచి సాయంత్రం 5 గంటల వరకు ఈ మేళా ఉంటుందన్నారు.
తాజా వార్తలు
- అమెరికాకు వార్నింగ్ ఇచ్చిన ఇరాన్ IRGC ఆఫీసర్ హతం
- యూఏఈలో ఐక్యతను చాటిచెప్పిన ఈద్ ప్రార్థనలు..!!
- రిఫైనరీలు లక్ష్యంగా డ్రోన్ అటాక్స్..KPC క్లారిటీ..!!
- $20 బిలియన్ల నష్టం..17% దెబ్బతిన్న LNG ఎగుమతి సామర్థ్యం..!!
- సీబీఎస్ఈ క్లాస్ 10 అసెస్ మెంట్ స్కీమ్ పై పేరెంట్స్ ఆందోళన..!!
- అల్ ఖోర్ మసీదులో కింగ్ సుల్తాన్ ఈద్ ప్రార్థనలు..!!
- ఈద్ వేడుకలు.. అబుదాబి పోలీసుల హెచ్చరిక..!!
- మక్కాలోని గ్రాండ్ మసీదులో క్రౌన్ ప్రిన్స్ ఈద్ ప్రార్థనలు..!!
- తెలంగాణ బడ్జెట్ రూ.3,24,234 కోట్లు..
- రికార్డు స్థాయిలో కుప్పకూలిన రూపాయి విలువ









