హైదరాబాద్-ముంబయి విమానం లో సాంకేతిక లోపం..

- July 29, 2016 , by Maagulf
హైదరాబాద్-ముంబయి విమానం లో  సాంకేతిక లోపం..

శంషాబాద్‌ నుంచి ముంబయి బయలుదేరిన ఎయిరిండియా విమానంలో సాంకేతిక లోపం తలెత్తింది. విమానం బయలుదేరిన 20 నిమిషాలకు సాంకేతిక లోపాన్ని గుర్తించిన పైలట్‌ తిరిగి శంషాబాద్‌ విమానాశ్రయంలోనే విమానాన్ని అత్యవసరంగా దించేశాడు. దీంతో ప్రయాణికులు వూపిరి పీల్చుకున్నారు 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com