దోహా చేరుకున్న జర్మనీ ఛాన్సలర్..!!
- February 05, 2026
దోహా: ఖతార్ లో అధికారిక పర్యటన కోసం జర్మనీ ఛాన్సలర్ హెచ్.ఈ. ఫ్రెడరిక్ మెర్జ్ దోహా చేరుకున్నారు. దోహా అంతర్జాతీయ విమానాశ్రయంలో ఛాన్సలర్ మరియు ఆయనతో పాటు వచ్చిన ప్రతినిధి బృందానికి ఖతార్ వాణిజ్య మరియు పరిశ్రమల మంత్రి హెచ్.ఈ. షేక్ ఫైసల్ బిన్ థాని బిన్ ఫైసల్ అల్ థాని మరియు ఖతార్ లోని జర్మనీ రాయబారి హెచ్.ఈ. ఆలివర్ ఓవ్జా స్వాగతం పలికారు. తన పర్యటనలో భాగంగా ఖతార్ అమీర్ షేక్ తమీమ్ బిన్ హమద్ అల్ థాని తో ద్వైపాక్షిక చర్చలు జరుపనున్నారు. రెండు దేశాల మధ్య వాణిజ్య సంబంధాలతోపాటు పలు రంగాలలో భాగస్వామ్యాన్ని పెంపొందించే చర్యలపై సమీక్షిస్తారని అధికార కార్యాలయం ప్రకటించింది.
తాజా వార్తలు
- సాహ్ల్ యాప్ లో విమానయాన, ట్రావెల్ ఏజెన్సీల పై ఫిర్యాదులు..!!
- ఖతార్ లో స్కూల్ బస్సుల భద్రత పై మార్గదర్శకాలు జారీ..!!
- విజిట్ వీసాను ఫైన్ లేకుండా పొడిగింపునకు సౌదీ అనుమతి..!!
- సోషల్ మీడియాకు KYC తప్పనిసరి..
- ఏపీ ప్రజలకు హెచ్చరిక..3 నెలలు తీవ్రమైన ఎండలు, వడగాలులు..
- లేపాక్షి రాయితీ అమ్మకాలకు విశేష స్పందన
- ఆయుష్మాన్ భారత్..రూ.5 లక్షల వరకు ఉచిత చికిత్స...
- వైజాగ్ ఆర్కే బీచ్లో కేఎఫ్సీ..ఇసుకతో భారీ ‘బకెట్’ ఆవిష్కరణ!
- మహిళా రిజర్వేషన్ల బిల్లులో ఓబీసీ సబ్ కోటా తప్పనిసరి: కల్వకుంట్ల కవిత
- యురేనియం నిల్వల గురించి లోక్ సభలో ప్రశ్నించిన ఎంపీ బాలశౌరి









