దోహా చేరుకున్న జర్మనీ ఛాన్సలర్..!!
- February 05, 2026
దోహా: ఖతార్ లో అధికారిక పర్యటన కోసం జర్మనీ ఛాన్సలర్ హెచ్.ఈ. ఫ్రెడరిక్ మెర్జ్ దోహా చేరుకున్నారు. దోహా అంతర్జాతీయ విమానాశ్రయంలో ఛాన్సలర్ మరియు ఆయనతో పాటు వచ్చిన ప్రతినిధి బృందానికి ఖతార్ వాణిజ్య మరియు పరిశ్రమల మంత్రి హెచ్.ఈ. షేక్ ఫైసల్ బిన్ థాని బిన్ ఫైసల్ అల్ థాని మరియు ఖతార్ లోని జర్మనీ రాయబారి హెచ్.ఈ. ఆలివర్ ఓవ్జా స్వాగతం పలికారు. తన పర్యటనలో భాగంగా ఖతార్ అమీర్ షేక్ తమీమ్ బిన్ హమద్ అల్ థాని తో ద్వైపాక్షిక చర్చలు జరుపనున్నారు. రెండు దేశాల మధ్య వాణిజ్య సంబంధాలతోపాటు పలు రంగాలలో భాగస్వామ్యాన్ని పెంపొందించే చర్యలపై సమీక్షిస్తారని అధికార కార్యాలయం ప్రకటించింది.
తాజా వార్తలు
- మార్కెట్లోకి భారీగా దొంగ నోట్లు..500, 200 నోట్లే టార్గెట్
- జూన్ 3వ తేదీన కర్ణాటక నూతన సీఎంగా డికే శివకుమార్ ప్రమాణ స్వీకారం!
- జూన్ 1 నుండి యూఏఈలో కఠినమైన వేతన రక్షణ చట్టం షురూ!
- రూ.34 కోట్ల బ్లడ్ మనీతో తప్పిన మరణశిక్ష! 20 ఏళ్ల తరువాత భారత్కు..
- సందర్శకులకు కీలక సూచనలు చేసిన దుబాయ్ మాల్..!!
- హజ్ యాత్రికులకు కువైట్ కీలక సూచనలు..!!
- బహ్రెయిన్ లో దోమల నివారణ.. ప్రజలకు కీలక పిలుపు..!!
- తల్లులు మరియు శిశువులను రక్షించడానికి RSV వ్యాక్సిన్..!!
- హోర్ముజ్ జలసంధి భద్రతపై ఒమన్, ఇరాన్ చర్చలు..!!
- 2026 హజ్ యాత్రను విజయవంతంగా ముగించిన సౌదీ అరేబియా..!!









