దోహా చేరుకున్న జర్మనీ ఛాన్సలర్..!!
- February 05, 2026
దోహా: ఖతార్ లో అధికారిక పర్యటన కోసం జర్మనీ ఛాన్సలర్ హెచ్.ఈ. ఫ్రెడరిక్ మెర్జ్ దోహా చేరుకున్నారు. దోహా అంతర్జాతీయ విమానాశ్రయంలో ఛాన్సలర్ మరియు ఆయనతో పాటు వచ్చిన ప్రతినిధి బృందానికి ఖతార్ వాణిజ్య మరియు పరిశ్రమల మంత్రి హెచ్.ఈ. షేక్ ఫైసల్ బిన్ థాని బిన్ ఫైసల్ అల్ థాని మరియు ఖతార్ లోని జర్మనీ రాయబారి హెచ్.ఈ. ఆలివర్ ఓవ్జా స్వాగతం పలికారు. తన పర్యటనలో భాగంగా ఖతార్ అమీర్ షేక్ తమీమ్ బిన్ హమద్ అల్ థాని తో ద్వైపాక్షిక చర్చలు జరుపనున్నారు. రెండు దేశాల మధ్య వాణిజ్య సంబంధాలతోపాటు పలు రంగాలలో భాగస్వామ్యాన్ని పెంపొందించే చర్యలపై సమీక్షిస్తారని అధికార కార్యాలయం ప్రకటించింది.
తాజా వార్తలు
- రంజాన్ సందర్భంగా ముస్లిం ఉద్యోగులకు ప్రత్యేక వెసులుబాటు
- తిరుపతి నుండి గల్ఫ్ దేశాలకు విమాన సర్వీసులు నడపాలి: ఎంపీ రఘునాధరెడ్డి
- US ప్రతినిధుల సభలో H-1B వీసాల రద్దు బిల్లు
- మహిళలకు APSRTC శుభవార్త..
- ఆటో రంగంలో భారత్కు బిగ్ బూస్ట్, చైనాకు షాక్
- మున్సిపల్ ఎన్నికల నేపథ్యంలో..సైబరాబాద్ సీపీ దిశానిర్దేశం
- లోక్ భవన్లో గవర్నర్ను కలిసిన అసెంబ్లీ స్పీకర్
- మీడియా సిటీ ఖతార్.. 244 సంస్థలు ఆసక్తి..!!
- 46వ అల్బరాకా ఫోరమ్ ప్రారంభించిన మదీనా అమీర్..!!
- యూఏఈ మొట్టమొదటి రోడ్-రైల్ అంబులెన్స్..!!









