35 మంది కుర్దిష్ మిలిటంట్లను హతమార్చిన టర్కీ ఆర్మీ
- July 30, 2016
సైన్యంలోని ఓ వర్గం తిరుగుబాటు చేయడంతో కల్లోలంగా మారిన టర్కీలో మరోసారి ఆందోళనలు చెలరేగాయి. హక్కారీ ప్రావిన్స్లోని ఓ ఆర్మీ బేస్ను కుర్దిస్థాన్ వర్కర్స్ పార్టీకి చెందిన మిలిటెంట్లు ముట్టడించేందుకు యత్నించారు. దీంతో అప్రమత్తమైన అధికారులు వారిపై కాల్పులు జరిపారు. ఈ ఘటనలో 35 మంది ఉగ్రవాదులు హతమైనట్లు టర్కీ మిలిటరీ అధికారులు వెల్లడించారు.
కాగా.. హక్కారీ ప్రావిన్స్లో శుక్రవారం కూడా కుర్దిష్ మిలిటెంట్లు, ఆర్మీ జవాన్ల మధ్య ఘర్షణ జరిగింది. ఈ ఘటనలో ఎనిమిది మంది సైనికులు మృతిచెందగా.. మరో 25 మంది గాయపడినట్లు అధికారులు తెలిపారు.
తాజా వార్తలు
- వాట్సాప్లోనే ఈ-ఆధార్ డౌన్లోడ్.. కొత్త సర్వీస్!
- హర్మూజ్ జలసంధిని తెరవాలని ఇరాన్కు 20 దేశాల విజ్ఞప్తి
- ఫ్యామిలీ డెంటల్ ప్యాకేజీలు ప్రారంభించిన మెడికవర్ హాస్పిటల్స్
- యూఏఈలో అస్థిర వాతావరణం..అబుదాబి, దుబాయ్లలో వర్షాలు..!!
- ఆసుపత్రులను తనిఖీ చేసిన హెల్త్ మినిస్టర్..!!
- ఇరాన్ దాడులు..బహ్రెయిన్ వ్యాప్తంగా సంఘీభావం వ్యక్తం..!!
- సౌదీ అరేబియాలో స్ప్రింగ్ సీజన్ ప్రారంభం..!!
- కన్షుమర్ స్పెండింగ్ పాటర్న్ ని హైలెట్ చేసిన ఈద్..!!
- మాతృ దినోత్సవం..శుభాకాంక్షలు తెలిపిన ఒమన్ మహారాణి..!!
- ఇన్విజిలేటర్ల ఫోన్లపై నిషేధం..పరీక్షా కేంద్రాల్లో మొబైల్ ట్రాకింగ్









