విశాఖ టు చెన్నై..క్రూయిజ్ షిప్ విహారానికి ఏర్పాట్లు

- February 09, 2026 , by Maagulf
విశాఖ టు చెన్నై..క్రూయిజ్ షిప్ విహారానికి ఏర్పాట్లు

విశాఖపట్నం: విశాఖపట్నం నుంచి చెన్నైకి లగ్జరీ క్రూయిజ్లిప్ సర్వీసులు పునఃప్రారంభం కానున్నాయి. ప్రముఖ సంస్థ 'కార్డిలియా క్రూయిజ్'కు చెందిన 11 అంతస్తుల ఎంవీ ఎంప్రెస్ నౌక జూన్ 24 నుంచి జులై 15 మధ్య నాలుగు విడతలుగా సేవలందించనుంది. పుదుచ్చేరి మీదుగా సాగే ఈ విహారయాత్రలో విలాసవంతమైన వసతులు, వినోద కార్యక్రమాలు ప్రయాణికులకు అందుబాటులో ఉంటాయి. పోర్ట్ అధికారులు ఇప్పటికే చర్చలు పూర్తి చేయడంతో, పర్యాటకులు త్వరలోనే ఆన్లైన్లో టికెట్లు బుక్ చేసుకోవచ్చు. 

 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com