డైరెక్టర్ పూరీతో కలసి ఈ క్యాస్టింగ్ ఏజెన్సీని స్టార్ట్ చేసిన ఛార్మీ
- July 30, 2016
ఫిల్మ్ ఇండస్ట్రీలో సెలెబ్రిటీస్ సైడ్ బిజినెస్ చేయడం మామూలే. చిరంజీవి, నాగార్జున, మోహన్ బాబు, రాంచరణ్, తమన్నా.. లేటెస్ట్ గా బన్నీ అందరూ బిసినెస్లు చేస్తున్నారు. ఇప్పుడు అవకాశాలు తగ్గిన ఛార్మీ కూడా కొత్త బిసినెస్ స్టార్ట్ చేస్తోందట. ఇప్పటికే పూరీ డైరెక్షన్ లో వచ్చిన జ్యోతిలక్ష్మితో ఫ్లిల్మ్ ప్రొడక్షన్ స్టార్ట్ చేసింది ఛార్మీ.
ఇప్పుడు డైరెక్టర్ పూరీతో కలసి ఛార్మీ ఈ క్యాస్టింగ్ ఏజెన్సీని స్టార్ట్ చేయబోతోందట. రీసెంట్ గా రాజ్ తరుణ్ సినిమాకు హీరోయిన్ గా అమైరా దస్తూర్ ని సెట్ చేసింది ఛార్మీయేనట. ఈ కాన్సెప్ట్ నచ్చిన పూరీ కూడా ఛార్మీతో బిజినెస్ చేయడానికి రెడీ అయ్యాడట. ముమైత్ ఖాన్, అనుష్క, అసిన్ లతో పాటూ మరి కొంత మంది ఐటమ్ గాళ్స్ ని టాలీవుడ్ కి పరిచయం చేసిన పూరీ ఇప్పుడు తన సొంత క్యాస్టింగ్ ఏజెన్సీతో ఎంతమంది హాట్ హాట్ భామలని టాలీవుడ్ కి తీసుకువస్తాడో!
తాజా వార్తలు
- వాట్సాప్కు ధీటైన స్వదేశీ యాప్!
- భవిష్యత్తు అంతా AI: సీఎం చంద్రబాబు
- కూలిన మిలిటరీ హెలికాప్టర్: ఆరుగురు మృతి
- ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల సమరం!
- యూట్యూబర్ వైష్ణవి హత్య కేసులో కీలక పరిణామం..
- గల్ఫ్లో ఇరాన్ ప్రతీకారం..అమెరికా రాడార్ వ్యవస్థలు ధ్వంసం
- ఇరాన్ దాడులు..పబ్లిక్ హెల్త్ పై డబ్ల్యూహెచ్ఓ ఆందోళన..!!
- పిల్లిని రక్షించడానికి ప్రాణాలను పణంగా పెట్టిన వ్యక్తి..!!
- దమ్మామ్ మీదుగా కైరోకు.. కువైట్ ఎయిర్వేస్ సర్వీసులు..!!
- వెహికల్ నాయిస్ లిమిట్స్, మోడిఫికేషన్ పై హెచ్చరిక జారీ..!!









