డైరెక్టర్ పూరీతో కలసి ఈ క్యాస్టింగ్ ఏజెన్సీని స్టార్ట్ చేసిన ఛార్మీ
- July 30, 2016
ఫిల్మ్ ఇండస్ట్రీలో సెలెబ్రిటీస్ సైడ్ బిజినెస్ చేయడం మామూలే. చిరంజీవి, నాగార్జున, మోహన్ బాబు, రాంచరణ్, తమన్నా.. లేటెస్ట్ గా బన్నీ అందరూ బిసినెస్లు చేస్తున్నారు. ఇప్పుడు అవకాశాలు తగ్గిన ఛార్మీ కూడా కొత్త బిసినెస్ స్టార్ట్ చేస్తోందట. ఇప్పటికే పూరీ డైరెక్షన్ లో వచ్చిన జ్యోతిలక్ష్మితో ఫ్లిల్మ్ ప్రొడక్షన్ స్టార్ట్ చేసింది ఛార్మీ.
ఇప్పుడు డైరెక్టర్ పూరీతో కలసి ఛార్మీ ఈ క్యాస్టింగ్ ఏజెన్సీని స్టార్ట్ చేయబోతోందట. రీసెంట్ గా రాజ్ తరుణ్ సినిమాకు హీరోయిన్ గా అమైరా దస్తూర్ ని సెట్ చేసింది ఛార్మీయేనట. ఈ కాన్సెప్ట్ నచ్చిన పూరీ కూడా ఛార్మీతో బిజినెస్ చేయడానికి రెడీ అయ్యాడట. ముమైత్ ఖాన్, అనుష్క, అసిన్ లతో పాటూ మరి కొంత మంది ఐటమ్ గాళ్స్ ని టాలీవుడ్ కి పరిచయం చేసిన పూరీ ఇప్పుడు తన సొంత క్యాస్టింగ్ ఏజెన్సీతో ఎంతమంది హాట్ హాట్ భామలని టాలీవుడ్ కి తీసుకువస్తాడో!
తాజా వార్తలు
- ధోఫార్ ఖరీఫ్ సీజన్.. వినియోగదారుల రక్షణకు 52 మంది అధికారుల నియామకం..!!
- కలర్వర్స్ ఎక్స్పీరియన్స్తో కుటుంబాలకు వినూత్న వినోదం..!!
- జెడ్డాలో భారీగా పట్టుబడ్డ నకిలీ బ్రాండెడ్ దుస్తులు..!!
- కొత్త మల్టిపుల్ ఎంట్రీ వీసాను ప్రవేశపెట్టిన సౌదీ..!!
- కువైట్ ఎయిర్ పోర్టులో 8.5 కిలోలకుపైగా హషీష్ స్వాధీనం..!!
- భారత్లో బాధ్యతలు చేపట్టిన కొత్త యూఏఈ రాయబారి..క్రెడెన్షియల్స్ సమర్పణ..!!
- పిల్లల ఆన్లైన్ భద్రతపై తల్లిదండ్రులకు బహ్రెయిన్ MOI సూచనలు..!!
- పోలీసుల సంక్షేమమే ప్రథమ ప్రాధాన్యం: డీజీపీ సీవీ ఆనంద్
- తెలంగాణ రాష్ట్రంలో కొత్తగా రెండు ఎయిర్పోర్ట్ లు..
- నిరసనకారుల రాళ్ల దాడిలో 118 మంది పోలీసులకు గాయాలు







