ఎ.ఆర్. రెహమాన్కు అరుదైన గౌరవం
- July 30, 2016
ప్ర ముఖ సంగీత దర్శకుడు ఎ.ఆర్. రెహమాన్కు అరుదైన గౌరవం దక్కనుంది. వచ్చే నెల 15న ఐక్యరాజ్యసమితి వేదికపై తన సంగీతం, గానంతో సమ్మోహితుల్ని చేయనున్నారు. ఇప్పటి వరకు ప్రముఖ గాయని ఎం.ఎస్.సుబ్బులక్ష్మికి మాత్రమే ఈ గౌరవం దక్కింది. ఆమె 1966లో ఐక్యరాజ్యసమితిలో జరిగిన ఓ కార్యక్రమంలో తన గానమాధుర్యాన్ని వినిపించారు. ఇప్పుడు రెహమాన్కు ఆ అవకాశం దక్కింది. అంతర్జాతీయ వేదికపై భారతదేశ 70వ స్వాతంత్య్ర దినోత్సవ సంబరాలు రెహమాన్ కార్యక్రమంతో ప్రారంభమవుతాయి. ఇందులో రెహమన్ 'దిల్సే' పాటల నుంచి తాజా 'సరసరియా...'వరకు అద్భుతమైన పాటలతో అలరించనున్నారు. రవీంద్రనాథ్ ఠాగూర్ 'వేర్ ది మైండ్ ఈజ్ విత్ అవుట్ ఫియర్'ను సరికొత్తగా ఆవిష్కరించనున్నారు.
తాజా వార్తలు
- క్యాండిడేట్స్ టోర్నీ నుంచి తప్పుకున్న కోనేరు హంపి
- ఘోర విమాన ప్రమాదం..110 మంది సైనికులతో వెళ్తుండగా ఘటన..
- మచిలీపట్నం రైల్వే స్టేషన్లో రెండు లిఫ్ట్లు–త్వరలో పూర్తి
- ఆర్బీఐ ఎంపీసీ షెడ్యూల్ విడుదల
- తెలంగాణ కేబినెట్ కీలక నిర్ణయాలు ఇవే..
- శోభాయాత్ర ప్రశాంతంగా సాగేలా ఏర్పాటు చేస్తున్నాం: సీపీ సజ్జనార్
- రోహిత్ రెడ్డికి 3 రోజుల పోలీస్ కస్టడీ..కోర్టు కీలక ఆదేశాలు!
- యుద్ధం పై ట్రంప్ కీలక ప్రకటన.. 5 రోజులు బ్రేక్
- ఏపీలో మెగా స్టీల్ ప్లాంట్ కు శంకుస్థాపన చేసిన సీఎం చంద్రబాబు
- దుబాయ్కు జజీరా ఎయిర్వేస్ విమాన సర్వీసులు పునఃప్రారంభం









