ఎ.ఆర్. రెహమాన్కు అరుదైన గౌరవం
- July 30, 2016
ప్ర ముఖ సంగీత దర్శకుడు ఎ.ఆర్. రెహమాన్కు అరుదైన గౌరవం దక్కనుంది. వచ్చే నెల 15న ఐక్యరాజ్యసమితి వేదికపై తన సంగీతం, గానంతో సమ్మోహితుల్ని చేయనున్నారు. ఇప్పటి వరకు ప్రముఖ గాయని ఎం.ఎస్.సుబ్బులక్ష్మికి మాత్రమే ఈ గౌరవం దక్కింది. ఆమె 1966లో ఐక్యరాజ్యసమితిలో జరిగిన ఓ కార్యక్రమంలో తన గానమాధుర్యాన్ని వినిపించారు. ఇప్పుడు రెహమాన్కు ఆ అవకాశం దక్కింది. అంతర్జాతీయ వేదికపై భారతదేశ 70వ స్వాతంత్య్ర దినోత్సవ సంబరాలు రెహమాన్ కార్యక్రమంతో ప్రారంభమవుతాయి. ఇందులో రెహమన్ 'దిల్సే' పాటల నుంచి తాజా 'సరసరియా...'వరకు అద్భుతమైన పాటలతో అలరించనున్నారు. రవీంద్రనాథ్ ఠాగూర్ 'వేర్ ది మైండ్ ఈజ్ విత్ అవుట్ ఫియర్'ను సరికొత్తగా ఆవిష్కరించనున్నారు.
తాజా వార్తలు
- పీఎం-ఉషా పథకం కింద కృష్ణా యూనివర్సిటీకి రూ.20 కోట్లు..లోక్సభలో కేంద్రం వెల్లడి
- జూలై 22 నుంచి యూఏఈలో అల్హింద్ ద్వారా భారత కాన్సులర్, పాస్పోర్ట్ సేవలు
- ఏపీ–యూఏఈ మధ్య కీలక భాగస్వామ్య ఒప్పందం..
- ప్రధాని మోదీ నివాసం వద్ద ఉద్రిక్తత..
- ఆరుతడి పంటలకు రూ.800 వరకు బోనస్: తెలంగాణ ప్రభుత్వం...
- బహ్రెయిన్ పై ఇరాన్ దాడులను అడ్డుకున్న గగనతల రక్షణ వ్యవస్థలు
- కువైట్పై క్షిపణులు, డ్రోన్ దాడులు.. గగనతల రక్షణ వ్యవస్థల ప్రతిఘటన
- ప్రధాని మోదీ ఇంటి ముందు నిరసన.. !
- సౌదీలో మూడు నెలల ప్రత్యేక డిస్కౌంట్ సీజన్..!!
- 2025లో ఖతార్కు భారీగా విదేశీ పెట్టుబడులు..!!







