ఎయిర్ ఇండియా ఫ్లైట్ ఆలస్యం..మస్కట్ లో ప్రయాణికుల పాట్లు..!!
- February 18, 2026
మస్కట్: ఎయిర్ ఇండియా ఎక్స్ప్రెస్ విమానం IX 164లో మస్కట్ అంతర్జాతీయ విమానాశ్రయం నుండి న్యూఢిల్లీకి దాదాపు 5 గంటల ఆలస్యంగా బయలుదేరింది. ఈ ఫ్లైట్ లో 125 మందికి పైగా ప్రయాణికులు తీవ్ర అసౌకర్యానికి గురయ్యారు. షెడ్యూల్ ప్రకారం.. ఫిబ్రవరి 17వ తేదీ రాత్రి 11.30 గంటలకు మస్కట్ (MCT) నుండి న్యూఢిల్లీ (DEL)కి బయలుదేరాలి. కానీ ఎయిర్ ఇండియా ఎక్స్ప్రెస్ నడిపే AI-9234 ఫ్లైట్ "టెక్నికల్ ఇష్యూస్" కారణంగా దాదాపు 5గంటల ఆలస్యంగా మరుసటి రోజు తెల్లవారుజామున 3.50 గంటలకు బయలుదేరింది.
అయితే, న్యూఢిల్లీ నుండి తమ కనెక్టింగ్ విమానాలను మిస్ కావడం పట్ల చాలా మంది ప్రయాణికులు ఆందోళన వ్యక్తం చేశారు. చివరి నిమిషంలో టిక్కెట్లు కొనడానికి అయ్యే ఖర్చు ఎక్కువగా ఉండటం, ముందస్తుగా బుక్ చేసుకున్న ప్రయాణాల వల్ల కలిగే ఆర్థిక నష్టం గురించి ఆందోళన చెందారు.
తాజా వార్తలు
- కువైట్ అంతటా మస్జీదుల్లో సందడి..!!
- అనుచిత సోషల్ మీడియా పోస్ట్ లపై స్కూల్స్ వార్న్..!!
- మక్కాలో 3,474 మునిసిపాలిటీ సిబ్బంది తనిఖీలు..!!
- పాత్రికేయుల సంక్షేమానికి ప్రభుత్వం కట్టుబడి ఉంది: మంత్రి కొలుసు పార్థసారధి
- హెల్త్ సెంటర్ల వర్కింగ్ అవర్స్ ప్రకటించిన PHCC..!!
- ఎయిర్ ఇండియా ఫ్లైట్ ఆలస్యం..మస్కట్ లో ప్రయాణికుల పాట్లు..!!
- గల్ఫ్ లో తొలి సింగిల్ ట్రావెల్ పాయింట్ ప్రారంభం..!!
- T20 World Cup 2026: భారత్ సూపర్-8 షెడ్యూల్ ఇదే..
- ముంబై క్లైమేట్ వీక్ 2026లో తెలంగాణ సస్టైనబుల్ విజన్ను ప్రదర్శించిన సీఎం రేవంత్
- తెలంగాణ: ఏసీ బస్సుల్లో 30 శాతం ఛార్జీల తగ్గింపు









