ఖైదీలకు క్షమాభిక్ష ప్రసాదించిన అమీర్..!!

- February 20, 2026 , by Maagulf
ఖైదీలకు క్షమాభిక్ష ప్రసాదించిన అమీర్..!!

దోహా: పవిత్ర రమదాన్ మాసం సందర్భంగా ఖతార్ స్టేట్ అమీర్ షేక్ తమీమ్ బిన్ హమద్ అల్ థాని  కీలక నిర్ణయం తీసుకున్నారు. రమదాన్ ను పురస్కరించుకొని ఖైదీలకు క్షమాభిక్ష ప్రసాదించాలని ఉత్వర్వులు జారీ చేశారు. దీంతో అనేక మంది ఖైదీలు జైళ్ల నుంచి విడుదల కానున్నారు. ఈ మేరకు ఖైదీలకు విడుదలకు ఏర్పాట్లు చేస్తున్నట్లు అధికారులు వెల్లడించారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com