ఖైదీలకు క్షమాభిక్ష ప్రసాదించిన అమీర్..!!
- February 20, 2026
దోహా: పవిత్ర రమదాన్ మాసం సందర్భంగా ఖతార్ స్టేట్ అమీర్ షేక్ తమీమ్ బిన్ హమద్ అల్ థాని కీలక నిర్ణయం తీసుకున్నారు. రమదాన్ ను పురస్కరించుకొని ఖైదీలకు క్షమాభిక్ష ప్రసాదించాలని ఉత్వర్వులు జారీ చేశారు. దీంతో అనేక మంది ఖైదీలు జైళ్ల నుంచి విడుదల కానున్నారు. ఈ మేరకు ఖైదీలకు విడుదలకు ఏర్పాట్లు చేస్తున్నట్లు అధికారులు వెల్లడించారు.
తాజా వార్తలు
- హైదరాబాద్: మైత్రీవనంలో భారీ అగ్నిప్రమాదం
- ఉదయం మాజీ యువరాజు ఆండ్రూ అరెస్ట్..రాత్రికి విడుదల
- పరువు నష్టం కేసు విచారణకు హాజరైన రాహుల్ గాంధీ
- ఉగాదికి జాబ్ క్యాలెండర్ విడుదల: మంత్రి లోకేష్
- ఇరాన్కు ట్రంప్ అల్టిమేటం..15 రోజుల డెడ్లైన్!
- పబ్లిక్ పాస్టింగ్ వయోలేషన్..జైలుశిక్ష లేదా BD100 ఫైన్..!!
- మస్కట్లో యువతిని ఢీకొట్టిన డ్రైవర్ అరెస్ట్..!!
- గాజాకు యూఏఈ $1.2 బిలియన్ల విరాళం..!!
- గుడ్ న్యూస్.. తగ్గనున్న బ్యాంకింగ్ సర్వీస్ ఫీజులు..!!
- ఖైదీలకు క్షమాభిక్ష ప్రసాదించిన అమీర్..!!









