గ్రౌండ్ క్లియరెన్స్ పనికి రూ. 10 వేలు లంచం..
- July 31, 2016
ఔరంగాబాద్లోని చికల్తాన ఎయిర్పోర్టు డైరెక్టర్ అలోక్ వార్ష్నీ లంచం తీసుకుంటూ సీబీఐ అధికారులకు దొరికిపోయారు. అనంతరం సీబీఐ అధికారులు ఆయన నివాసం, కార్యాలయంలో ఏకకాలంలో సోదాలు చేపట్టారు. గ్రౌండ్ క్లియరెన్స్ పనికి సంబంధించి ఓ వ్యక్తి వద్ద నుంచి రూ. 10 వేలు లంచం తీసుకుంటుండగా రెడ్హ్యాండెడ్గా పట్టుకున్నట్లు సీబీఐ అధికారులు తెలిపారు. అలోక్పై కేసు నమోదు చేశామని.. అతని ఇల్లు, కార్యాలయంలో దాడులు కొనసాగుతున్నాయని అధికారులు తెలిపారు.
తాజా వార్తలు
- ఎంపీ సంతోష్ రావు పై కవిత సంచలన వ్యాఖ్యలు
- అఖిలపక్ష సమావేశంలో పాల్గొన్న జనసేన లోక్ సభాపక్షనేత బాలశౌరి
- ఏపీ: ఎట్టకేలకు కొత్త బైపాస్ ప్రారంభం..త్వరలోనే మరొకటి!
- ఖతార్తో సంబంధాలు మరింత బలోపేతం: అజయ్ బంగా
- ఇండియా-సౌదీ అరేబియా భాగస్వామ్యం బలోపేతం..!!
- భారత రూపాయి పతనానికి బ్రేక్ పడుతుందా?
- షద్దాదియాలో ప్రవాస కార్మికుల హౌజింగ్ కు స్థలాలు..!!
- ఒమన్లో కార్మికులకు అండగా కొత్త నిబంధనలు..!!
- మద్యం సేవించి డ్రైవింగ్..యాక్సిడెంట్ లో యువతి మృతి..!!
- కొత్త సాఫ్ట్ వేర్తో బర్త్, డెత్ సర్టిఫికెట్ల జారీ







