పార్లేజీ ఫ్యాక్టరీ మూతపడింది...
- July 31, 2016
ముంబయిలోని ప్రముఖ బిస్కెట్ కంపెనీ పార్లేజీ ఫ్యాక్టరీ మూతపడింది. 1929లో ముంబయిలోని వీల్ పార్లే ప్రాంతంలో ఈ ఫ్యాక్టరీని నిర్మించారు. గత 87 ఏళ్లుగా ఉత్పత్తులు తయారుచేస్తోంది. వీల్ పార్లే ప్రాంతంలో స్థాపించారు కాబట్టి దీని పేరు పార్లే అని పెట్టారు. దాంతో ముంబయిలో ఈ ఫ్యాక్టరీ బాగా ప్రసిద్ధిచెందింది. అయితే గత కొన్ని సంవత్సరాలుగా తక్కువ ఉత్పాదకత కారణంగా యాజమాన్యం ఫ్యాక్టరీని మూసేసింది. అయితే పార్లేజీకి దేశంలోని పలు ప్రాంతాల్లో చాలా ఫ్యాక్టరీలు ఉన్నాయి. రాజస్థాన్, గుజరాత్, కర్ణాటక, మహారాష్ట్ర, హరియాణాల్లోని ఫ్యాక్టరీల నుంచి తయారయ్యే వివిధ రకాల ఆహార పదార్థాల విక్రయాలు జరుగుతున్నాయి.
తాజా వార్తలు
- భారత్ లోనే తొలి కారుణ్య మరణం కేసు..
- హైదరాబాద్కు 915 ఎలక్ట్రిక్ బస్సులు
- కువైట్ ఎయిర్వేస్ ప్రయాణికులకు శుభవార్త
- సీఎం చంద్రబాబుతో బాలీవుడ్ యాక్టర్ సంజయ్ దత్ భేటీ
- ఎలక్ట్రిక్ వాహనాలు కొనుగోలు చేస్తే 20 శాతం డిస్కౌంట్
- పర్యాటక రంగం రాష్ట్ర ఆర్థిక ప్రగతికి గ్రోత్ ఇంజిన్: మంత్రి కందుల దుర్గేష్
- అస్సాంలో హ్యాట్రిక్ దిశగా బీజేపీ!
- చాట్జీపీటీలో పొరపాటున కూడా వీటిని సెర్చ్ చేయకండి
- ఆర్బీఐ కొత్త రూల్స్..ఏప్రిల్ 1 నుంచి మీ డబ్బు సేఫ్..
- 11 ఏళ్ల బాలుడిని కాపాడిన మెడికవర్ క్యాన్సర్ ఇన్స్టిట్యూట్ వైద్యులు









