పార్లేజీ ఫ్యాక్టరీ మూతపడింది...
- July 31, 2016
ముంబయిలోని ప్రముఖ బిస్కెట్ కంపెనీ పార్లేజీ ఫ్యాక్టరీ మూతపడింది. 1929లో ముంబయిలోని వీల్ పార్లే ప్రాంతంలో ఈ ఫ్యాక్టరీని నిర్మించారు. గత 87 ఏళ్లుగా ఉత్పత్తులు తయారుచేస్తోంది. వీల్ పార్లే ప్రాంతంలో స్థాపించారు కాబట్టి దీని పేరు పార్లే అని పెట్టారు. దాంతో ముంబయిలో ఈ ఫ్యాక్టరీ బాగా ప్రసిద్ధిచెందింది. అయితే గత కొన్ని సంవత్సరాలుగా తక్కువ ఉత్పాదకత కారణంగా యాజమాన్యం ఫ్యాక్టరీని మూసేసింది. అయితే పార్లేజీకి దేశంలోని పలు ప్రాంతాల్లో చాలా ఫ్యాక్టరీలు ఉన్నాయి. రాజస్థాన్, గుజరాత్, కర్ణాటక, మహారాష్ట్ర, హరియాణాల్లోని ఫ్యాక్టరీల నుంచి తయారయ్యే వివిధ రకాల ఆహార పదార్థాల విక్రయాలు జరుగుతున్నాయి.
తాజా వార్తలు
- ప్రధాని మోదీతో సీఎం చంద్రబాబు భేటీ..
- ఖతర్లో భారతీయ రాయబారిగా తెలుగు దౌత్యవేత్త శ్రీకర్ రెడ్డి!
- సౌదీ అరేబియాతో 30 ఏళ్ల పౌర అణు ఒప్పందానికి డొనాల్డ్ ట్రంప్ ఆమోదం!
- గ్లోబల్ ఐకాన్స్ ఫోరం సొసైటీకి ఐఎస్వో 9001:2015 ప్రమాణీకృత సంస్థ గుర్తింపు
- కువైట్లో భారీ డ్రగ్స్ వ్యతిరేక ఆపరేషన్.. ఎనిమిది మంది అరెస్ట్..!!
- ఆగస్టు నుంచి పీహెచ్సీసీ 'కేర్ సమ్మర్' కార్యక్రమం..!!
- ఇంధన రంగంలో సహకారంపై సౌదీ–భారత్ చర్చలు..!!
- సోషల్ మీడియాలో అభ్యంతరకర పోస్టులు.. వ్యక్తి అరెస్ట్..!!
- ఒమన్లో జూలై 25 నుంచి 'పర్పుల్ శనివారం' ప్రారంభం..!!
- దుబాయ్లో 30 ఫుట్ ఓవర్ బ్రిడ్జీలపై స్మార్ట్ LED వ్యవస్థ..!!







