యాంటీ బయాటిక్ మందుల వినియోగంలో అప్రమత్తం : మోదీ
- July 31, 2016
మన్ కీ బాత్ రేడియో కార్యక్రమం ద్వారా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఆదివారం పలు అంశాలపై ప్రజలతో ముచ్చటించారు. మాజీ రాష్ట్రపతి అబ్దుల్ కలాం కలలను సాకారం చేయాలంటే శాస్త్రసాంకేతిక రంగాలలో అభివృద్ధిపై దృష్టి పెట్టాలని ఈ సందర్భంగా మోదీ అన్నారు. నిత్యజీవితంలో ఉపయోగపడే విదంగా సాంకేతికాభివృద్ధి ఉండాలని సూచించారు. ప్రభుత్వం 'అటల్ ఇన్నొవేషన్ మిషన్' కార్యక్రమం ద్వారా సాంకేతిక రంగంలో సృజనాత్మకతను ప్రోత్సహిస్తుందన్నారు.రైతులు కలపనిచ్చే మొక్కల పెంపకంపై దృష్టి పెట్టాలని మోదీ సూచించారు. దీని ద్వారా కలపను విదేశాల నుంచి దిగుమతి చేసుకునే అవసరం ఉండదని తెలిపారు. అలాగే, దేశప్రజలు యాంటీ బయాటిక్ మందుల వినియోగంలో అప్రమత్తంగా ఉండాలని సూచించారు. డాక్టర్లు సూచించకుండా యాంటీ బయాటిక్స్ వాడొద్దని అన్నారు.
తాజా వార్తలు
- ఎంపీ సంతోష్ రావు పై కవిత సంచలన వ్యాఖ్యలు
- అఖిలపక్ష సమావేశంలో పాల్గొన్న జనసేన లోక్ సభాపక్షనేత బాలశౌరి
- ఏపీ: ఎట్టకేలకు కొత్త బైపాస్ ప్రారంభం..త్వరలోనే మరొకటి!
- ఖతార్తో సంబంధాలు మరింత బలోపేతం: అజయ్ బంగా
- ఇండియా-సౌదీ అరేబియా భాగస్వామ్యం బలోపేతం..!!
- భారత రూపాయి పతనానికి బ్రేక్ పడుతుందా?
- షద్దాదియాలో ప్రవాస కార్మికుల హౌజింగ్ కు స్థలాలు..!!
- ఒమన్లో కార్మికులకు అండగా కొత్త నిబంధనలు..!!
- మద్యం సేవించి డ్రైవింగ్..యాక్సిడెంట్ లో యువతి మృతి..!!
- కొత్త సాఫ్ట్ వేర్తో బర్త్, డెత్ సర్టిఫికెట్ల జారీ







