పాలస్తీనా, సిరియాలోని పిల్లలకు ఈద్ గిఫ్ట్..!!
- February 23, 2026
దోహా:పాలస్తీనా మరియు సిరియాలోని పిల్లలకు మద్దతుగా "ఈద్ గిఫ్ట్" ప్రచారాన్ని ప్రారంభించినట్లు ఖతార్ ఫౌండేషన్ చైర్పర్సన్ హర్ హైనెస్ షేఖా మోజా బింట్ నాజర్ ప్రకటించారు. ఈద్ ప్రతి బిడ్డకు ఆనందాన్ని తెస్తుంది కాబట్టి, పాలస్తీనా మరియు సిరియాలోని పిల్లల ముఖాల్లో చిరునవ్వులు తీసుకురావడానికి తాము వరుసగా మూడవ సంవత్సరం "ఈద్ గిఫ్టులు" ప్రచారాన్ని ప్రారంభిస్తున్నామని తెలిపారు. పవిత్రమైన రమదాన్ మాసంలో తమతో చేరి, ఈ ప్రచారంలో భాగం కావాలని తన సోషల్ మీడియా పోస్టులో పిలుపునిచ్చారు.
తాజా వార్తలు
- కువైట్ సార్వభౌమత్వానికి యూఏఈ మద్దతు..!!
- జెనీవాలో అమెరికా-ఇరాన్ చర్చలు..ఒమన్ క్లారిటీ!!
- సురబయ గ్రాండ్ మస్జీదుకు పోటెత్తిన ప్రజలు..!!
- డెలివరీ బైక్లే టార్గెట్..సైడ్వాక్ ఉల్లంఘనలపై కొరడా..!!
- బహ్రెయిన్ పడవపై పైరేట్స్ దాడి..!!
- పాలస్తీనా, సిరియాలోని పిల్లలకు ఈద్ గిఫ్ట్..!!
- దక్షిణాఫ్రికా చేతిలో ఘోరంగా ఓడిపోయిన భారత్
- వాహనాల పైకప్పుల పై కూర్చోవడం డేంజర్, క్రైమ్..!!
- సోహార్లో చోరీ కేసులో ఇద్దరు అరెస్టు..!!
- దుబాయ్ లో బెగ్గర్ అరెస్ట్.. నగదు చూసి పోలీసులు షాక్..!!









