జెనీవాలో అమెరికా-ఇరాన్ చర్చలు..ఒమన్ క్లారిటీ!!
- February 23, 2026
మస్కట్: అమెరికా-ఇరాన్ మధ్య దౌత్య ప్రయత్నాలపై ఒమన్ విదేశాంగ మంత్రి బదర్ అల్ బుసైది స్పందించారు. ఈ గురువారం జెనీవాలో అమెరికా-ఇరాన్ చర్చలు జరగనున్నాయని వెల్లడించారు. ఈ మేరకు తన అధికారిక సోషల్ మీడియా ప్లాట్ఫామ్లో తెలిపారు. ఒప్పందాన్ని ఖరారు కావడానికి కృషి చేస్తున్నట్లు చెప్పారు. ఒమన్ సహకారంతో జరిగే చర్చలు, ఆమోదయోగ్యమైన ఒప్పందాన్ని చేరుకోవడం లక్ష్యంగా దౌత్య ప్రయత్నాలలో భాగం అని అన్నారు. అమెరికా మరియు ఇరాన్ మధ్య జరిగే చర్చలలో ఒమన్ కీలక మధ్యవర్తిత్వ పాత్ర పోషిస్తోందని అన్నారు.
తాజా వార్తలు
- జేవాకింగ్ ప్రమాదాలపై అవగాహన కల్పించిన దుబాయ్ పోలీసులు
- దుబాయ్ ఎమిరేట్స్ రోడ్ ప్రమాదం: బాధితుల మృతదేహాలు భారత్, శ్రీలంకకు తరలింపు
- వర్షాలు, ప్రకృతి విపత్తుల పై సీఎం రేవంత్ రెడ్డి సమీక్ష
- హైదరాబాద్ వాతావరణ కేంద్రం అలర్ట్..
- సింగపూర్ చేరుకున్న సీఎం చంద్రబాబు.. ఘనస్వాగతం పలికిన తెలుగు ప్రజలు
- ఫ్రాన్స్ అధ్యక్షుడి తో ప్రధాని మోడీ సమావేశం
- డయాబెటిస్ నియంత్రణకు ఆధునిక వైద్య విధానాల పై అవగాహన అవసరం: డా.జి.దీప
- అబుదాబిలో ఘనంగా 12వ తెలంగాణ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు
- Dh103,880 విలువైన వాచీల బ్యాగ్ను తిరిగిచ్చిన పోలీసులు..!!
- కువైట్ లో విదేశీ పెట్టుబడిదారులకు 15 ఏళ్ల రెసిడెన్సీ..!!









