జెనీవాలో అమెరికా-ఇరాన్ చర్చలు..ఒమన్ క్లారిటీ!!
- February 23, 2026
మస్కట్: అమెరికా-ఇరాన్ మధ్య దౌత్య ప్రయత్నాలపై ఒమన్ విదేశాంగ మంత్రి బదర్ అల్ బుసైది స్పందించారు. ఈ గురువారం జెనీవాలో అమెరికా-ఇరాన్ చర్చలు జరగనున్నాయని వెల్లడించారు. ఈ మేరకు తన అధికారిక సోషల్ మీడియా ప్లాట్ఫామ్లో తెలిపారు. ఒప్పందాన్ని ఖరారు కావడానికి కృషి చేస్తున్నట్లు చెప్పారు. ఒమన్ సహకారంతో జరిగే చర్చలు, ఆమోదయోగ్యమైన ఒప్పందాన్ని చేరుకోవడం లక్ష్యంగా దౌత్య ప్రయత్నాలలో భాగం అని అన్నారు. అమెరికా మరియు ఇరాన్ మధ్య జరిగే చర్చలలో ఒమన్ కీలక మధ్యవర్తిత్వ పాత్ర పోషిస్తోందని అన్నారు.
తాజా వార్తలు
- ఇస్లామాబాద్ వేదికగా అమెరికా-ఇరాన్ శాంతి చర్చలు: ఉత్కంఠలో ప్రపంచం!
- శ్రీలంక లో పర్యటించిన FTPC ఇండియా బృందం
- సింగర్ మంగ్లీ పై కేసు నమోదు..
- తెలంగాణ ప్రజలకు గుడ్ న్యూస్
- పాకిస్థాన్ చేరుకున్న ఇరాన్ నేతలు..శాంతి చర్చలకు సర్వం సిద్ధం
- ధోఫర్ మున్సిపాలిటీలో ఆన్లైన్ లో అనుమతులు..!!
- రిమోట్ యాక్సెస్ యాప్ల పై హెచ్చరించిన అబుదాబి పోలీసులు..!!
- బహ్రెయిన్ లో విమాన రాకపోకలు పునఃప్రారంభం..!!
- సౌదీ అరేబియాలో భారీ వర్షాలు..అలెర్ట్ జారీ..!!
- సిబ్బందిని పరామర్శించిన KNG చీఫ్..!!









