జెనీవాలో అమెరికా-ఇరాన్ చర్చలు..ఒమన్ క్లారిటీ!!
- February 23, 2026
మస్కట్: అమెరికా-ఇరాన్ మధ్య దౌత్య ప్రయత్నాలపై ఒమన్ విదేశాంగ మంత్రి బదర్ అల్ బుసైది స్పందించారు. ఈ గురువారం జెనీవాలో అమెరికా-ఇరాన్ చర్చలు జరగనున్నాయని వెల్లడించారు. ఈ మేరకు తన అధికారిక సోషల్ మీడియా ప్లాట్ఫామ్లో తెలిపారు. ఒప్పందాన్ని ఖరారు కావడానికి కృషి చేస్తున్నట్లు చెప్పారు. ఒమన్ సహకారంతో జరిగే చర్చలు, ఆమోదయోగ్యమైన ఒప్పందాన్ని చేరుకోవడం లక్ష్యంగా దౌత్య ప్రయత్నాలలో భాగం అని అన్నారు. అమెరికా మరియు ఇరాన్ మధ్య జరిగే చర్చలలో ఒమన్ కీలక మధ్యవర్తిత్వ పాత్ర పోషిస్తోందని అన్నారు.
తాజా వార్తలు
- ప్రొఫెసర్ కె. జయశంకర్ జయంతి సందర్భంగా నివాళులర్పించిన డీజీపీ సి.వి.ఆనంద్
- భారత కాన్సుల్ జనరల్ను కలిసిన ఆస్టర్ చైర్మన్ డాక్టర్ ఆజాద్ మూఫెన్
- ఖతార్లో ప్రయాణికుల మెడిసిన్స్ కు ఈ-పర్మిట్..!!
- ఆన్లైన్ ట్రావెల్ మోసాలపై ప్రయాణికులకు హెచ్చరిక..!!
- షేక్ ఈసా బ్రిడ్జిపై తాత్కాలికంగా ఒక లేన్ మూసివేత..!!
- బహ్రెయిన్ లో స్మాల్ బోట్స్ కు రిమోట్ టెక్నికల్ తనిఖీలు..!!
- కువైట్లో అక్రమ గర్భస్రావాల కేసు.. డాక్టర్ అరెస్ట్..!!
- జీసీసీ-యూరప్ పార్లమెంటరీ సమావేశం.. ప్రాంతీయ భద్రతపై ఆందోళన..!!
- సౌదీలో ఎండల తీవ్రత.. కొన్ని ప్రాంతాల్లో వర్షాలు..!!
- యూఏఈలో కొత్త విద్యాసంవత్సరానికి భారీగా పెరిగిన ఖర్చులు..!!







