జెనీవాలో అమెరికా-ఇరాన్ చర్చలు..ఒమన్ క్లారిటీ!!
- February 23, 2026
మస్కట్: అమెరికా-ఇరాన్ మధ్య దౌత్య ప్రయత్నాలపై ఒమన్ విదేశాంగ మంత్రి బదర్ అల్ బుసైది స్పందించారు. ఈ గురువారం జెనీవాలో అమెరికా-ఇరాన్ చర్చలు జరగనున్నాయని వెల్లడించారు. ఈ మేరకు తన అధికారిక సోషల్ మీడియా ప్లాట్ఫామ్లో తెలిపారు. ఒప్పందాన్ని ఖరారు కావడానికి కృషి చేస్తున్నట్లు చెప్పారు. ఒమన్ సహకారంతో జరిగే చర్చలు, ఆమోదయోగ్యమైన ఒప్పందాన్ని చేరుకోవడం లక్ష్యంగా దౌత్య ప్రయత్నాలలో భాగం అని అన్నారు. అమెరికా మరియు ఇరాన్ మధ్య జరిగే చర్చలలో ఒమన్ కీలక మధ్యవర్తిత్వ పాత్ర పోషిస్తోందని అన్నారు.
తాజా వార్తలు
- కువైట్ సార్వభౌమత్వానికి యూఏఈ మద్దతు..!!
- జెనీవాలో అమెరికా-ఇరాన్ చర్చలు..ఒమన్ క్లారిటీ!!
- సురబయ గ్రాండ్ మస్జీదుకు పోటెత్తిన ప్రజలు..!!
- డెలివరీ బైక్లే టార్గెట్..సైడ్వాక్ ఉల్లంఘనలపై కొరడా..!!
- బహ్రెయిన్ పడవపై పైరేట్స్ దాడి..!!
- పాలస్తీనా, సిరియాలోని పిల్లలకు ఈద్ గిఫ్ట్..!!
- దక్షిణాఫ్రికా చేతిలో ఘోరంగా ఓడిపోయిన భారత్
- వాహనాల పైకప్పుల పై కూర్చోవడం డేంజర్, క్రైమ్..!!
- సోహార్లో చోరీ కేసులో ఇద్దరు అరెస్టు..!!
- దుబాయ్ లో బెగ్గర్ అరెస్ట్.. నగదు చూసి పోలీసులు షాక్..!!









