ఆగస్టు 15 ప్రసంగంలో చేర్చవలసిన అంశాలపై సూచనలు, సలహాలు కోరిన ప్రధాని
- July 31, 2016
ఆగస్టు 15వ తేదీన స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా జాతిని ఉద్దేశించి తాను చేసే ప్రసంగంలో చేర్చవలసిన అంశాలపై సూచనలు, సలహాలు ఇవ్వాల్సిందిగా ప్రధాని నరేంద్ర మోదీ ప్రజలను కోరారు. 'మన్ కీ బాత్' కార్యక్రమంలో భాగంగా ప్రధాని దేశ ప్రజలను ఉద్దేశించి ఆలిండియా రేడియోలో ఆదివారంనాడు ప్రసంగించారు. ఎర్రకోట నుంచి ప్రధాని ఒక్కరే మాట్లాడతారనే అభిప్రాయం ప్రజల్లో కలుగరాదని తాను కోరుకుంటున్నట్టు చెప్పారు. 'మీ మనసుకు తోచినది నాతో పంచుకోండి. ఆ ఆలోచనను, సూచనలను నాకు తెలియ చేయండి. వాటిని నేను దేశ ప్రజల ముందుంచుతాను' అంటూ మోదీ సూచించారు.
తాజా వార్తలు
- ప్రమాదానికి గురైన మహారాష్ట్ర డిప్యూటీ సీఎం అజిత్ పవార్ విమానం
- స్పెషలిస్ట్ లేకుండా లేజర్ సెషన్లు..!!
- ముత్రాలో పడవ బోల్తా..మృతులు లైఫ్ జాకెట్లు ధరించలేదు..!!
- ఉత్తర ముహారక్ ఆరోగ్య కేంద్రంలో 24 గంటల సేవలు పునరుద్ధరణ..!!
- సౌదీలోని ప్రధాన నగరాల్లో ట్రాఫిక్ సవాళ్లపై చర్చలు..!!
- కువైట్ లో ట్రాఫిక్ జరిమానాల పేరిట స్కామ్ మెసేజులు..!!
- దుబాయ్ లో ప్రపంచంలోనే మొట్టమొదటి గోల్డ్ స్ట్రీట్..!!
- ఎంపీ సంతోష్ రావు పై కవిత సంచలన వ్యాఖ్యలు
- అఖిలపక్ష సమావేశంలో పాల్గొన్న జనసేన లోక్ సభాపక్షనేత బాలశౌరి
- ఏపీ: ఎట్టకేలకు కొత్త బైపాస్ ప్రారంభం..త్వరలోనే మరొకటి!







