ఆగస్టు 15 ప్రసంగంలో చేర్చవలసిన అంశాలపై సూచనలు, సలహాలు కోరిన ప్రధాని
- July 31, 2016
ఆగస్టు 15వ తేదీన స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా జాతిని ఉద్దేశించి తాను చేసే ప్రసంగంలో చేర్చవలసిన అంశాలపై సూచనలు, సలహాలు ఇవ్వాల్సిందిగా ప్రధాని నరేంద్ర మోదీ ప్రజలను కోరారు. 'మన్ కీ బాత్' కార్యక్రమంలో భాగంగా ప్రధాని దేశ ప్రజలను ఉద్దేశించి ఆలిండియా రేడియోలో ఆదివారంనాడు ప్రసంగించారు. ఎర్రకోట నుంచి ప్రధాని ఒక్కరే మాట్లాడతారనే అభిప్రాయం ప్రజల్లో కలుగరాదని తాను కోరుకుంటున్నట్టు చెప్పారు. 'మీ మనసుకు తోచినది నాతో పంచుకోండి. ఆ ఆలోచనను, సూచనలను నాకు తెలియ చేయండి. వాటిని నేను దేశ ప్రజల ముందుంచుతాను' అంటూ మోదీ సూచించారు.
తాజా వార్తలు
- మహిళా రిజర్వేషన్ల బిల్లులో ఓబీసీ సబ్ కోటా తప్పనిసరి: కల్వకుంట్ల కవిత
- యురేనియం నిల్వల గురించి లోక్ సభలో ప్రశ్నించిన ఎంపీ బాలశౌరి
- ఇరాన్కు అమెరికా పలు కీలక ప్రతిపాదనలు..అందులో ఏమున్నాయంటే?
- ఈయూ పార్లమెంట్ అధ్యక్షురాలితో జీసీసీ రాయబారులు భేటీ..!!
- యూఏఈలో భారీ వర్షాలు, వడగళ్ళు..హెచ్చరికలు జారీ..!!
- జాతీయ భద్రతపైనే ఫోకస్..అమెరికా-ఇరాన్ చర్చల్లో నో రోల్..!!
- హైదరాబాద్లో పెట్రోల్, డీజిల్ కొరత లేదు: సీపీ సజ్జనార్
- కువైట్ ఎయిర్పోట్ ఫ్యుయల్ ట్యాంక్ పై డ్రోన్ దాడి..!!
- IRCTCలో 3 కోట్ల ఫేక్ ఖాతాలు: రైల్వే మంత్రి
- ఒమన్ వ్యాప్తంగా 93 మందికి ఆశ్రయం..!!









