ఆగస్టు 15 ప్రసంగంలో చేర్చవలసిన అంశాలపై సూచనలు, సలహాలు కోరిన ప్రధాని
- July 31, 2016
ఆగస్టు 15వ తేదీన స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా జాతిని ఉద్దేశించి తాను చేసే ప్రసంగంలో చేర్చవలసిన అంశాలపై సూచనలు, సలహాలు ఇవ్వాల్సిందిగా ప్రధాని నరేంద్ర మోదీ ప్రజలను కోరారు. 'మన్ కీ బాత్' కార్యక్రమంలో భాగంగా ప్రధాని దేశ ప్రజలను ఉద్దేశించి ఆలిండియా రేడియోలో ఆదివారంనాడు ప్రసంగించారు. ఎర్రకోట నుంచి ప్రధాని ఒక్కరే మాట్లాడతారనే అభిప్రాయం ప్రజల్లో కలుగరాదని తాను కోరుకుంటున్నట్టు చెప్పారు. 'మీ మనసుకు తోచినది నాతో పంచుకోండి. ఆ ఆలోచనను, సూచనలను నాకు తెలియ చేయండి. వాటిని నేను దేశ ప్రజల ముందుంచుతాను' అంటూ మోదీ సూచించారు.
తాజా వార్తలు
- ధోఫార్ ఖరీఫ్ సీజన్.. వినియోగదారుల రక్షణకు 52 మంది అధికారుల నియామకం..!!
- కలర్వర్స్ ఎక్స్పీరియన్స్తో కుటుంబాలకు వినూత్న వినోదం..!!
- జెడ్డాలో భారీగా పట్టుబడ్డ నకిలీ బ్రాండెడ్ దుస్తులు..!!
- కొత్త మల్టిపుల్ ఎంట్రీ వీసాను ప్రవేశపెట్టిన సౌదీ..!!
- కువైట్ ఎయిర్ పోర్టులో 8.5 కిలోలకుపైగా హషీష్ స్వాధీనం..!!
- భారత్లో బాధ్యతలు చేపట్టిన కొత్త యూఏఈ రాయబారి..క్రెడెన్షియల్స్ సమర్పణ..!!
- పిల్లల ఆన్లైన్ భద్రతపై తల్లిదండ్రులకు బహ్రెయిన్ MOI సూచనలు..!!
- పోలీసుల సంక్షేమమే ప్రథమ ప్రాధాన్యం: డీజీపీ సీవీ ఆనంద్
- తెలంగాణ రాష్ట్రంలో కొత్తగా రెండు ఎయిర్పోర్ట్ లు..
- నిరసనకారుల రాళ్ల దాడిలో 118 మంది పోలీసులకు గాయాలు







