యూఏఈ మధుమేహ, మూర్ఛ డ్రైవర్లు తమ అనారోగ్యం దాస్తే చర్య తప్పదు
- July 31, 2016
మధుమేహం లేదా మూర్ఛతో బాధపడే డ్రైవర్లు ఒక కొత్త యూఏఈ సమాఖ్య ట్రాఫిక్ చట్టం ప్రకారం వారి అనారోగ్యం గురించి అధికారులకు చెప్పడంలో విఫలమైతే ఆ డ్రైవర్లు శిక్షించబడతరం , ఒక సీనియర్ పోలీసు అధికారి ఆదివారం తెలిపారు.
ఫెడరల్ ట్రాఫిక్ కౌన్సిల్ (ఎఫ్ టి సి ) కొత్త నిర్ణయం ద్వారా అనారోగ్యంతో డ్రైవర్లు చేసే ప్రాణాంతకమైన ప్రమాదాలు నివారించడానికి ఉద్దేశించబడిందని చెప్పారు.డ్రైవింగ్ లైసెన్స్ పొందేముందు వారి అనారోగ్యం దాచడానికి ప్రయత్నించే డ్రైవర్లు శిక్షించబడతారని ," , ఎఫ్ టి సి చైర్మన్ మరియు కార్యకలాపాలను ముఖ్య దుబాయ్ యొక్క సహాయక పోలీసు కమాండర్ ఇన్ ఛీఫ్ మేజర్ జనరల్ మహ్మద్ సైఫ్ అల్ జాఫిన్ చెప్పారు.
తాజా వార్తలు
- వైజాగ్ ఆర్కే బీచ్లో కేఎఫ్సీ..ఇసుకతో భారీ ‘బకెట్’ ఆవిష్కరణ!
- మహిళా రిజర్వేషన్ల బిల్లులో ఓబీసీ సబ్ కోటా తప్పనిసరి: కల్వకుంట్ల కవిత
- యురేనియం నిల్వల గురించి లోక్ సభలో ప్రశ్నించిన ఎంపీ బాలశౌరి
- ఇరాన్కు అమెరికా పలు కీలక ప్రతిపాదనలు..అందులో ఏమున్నాయంటే?
- ఈయూ పార్లమెంట్ అధ్యక్షురాలితో జీసీసీ రాయబారులు భేటీ..!!
- యూఏఈలో భారీ వర్షాలు, వడగళ్ళు..హెచ్చరికలు జారీ..!!
- జాతీయ భద్రతపైనే ఫోకస్..అమెరికా-ఇరాన్ చర్చల్లో నో రోల్..!!
- హైదరాబాద్లో పెట్రోల్, డీజిల్ కొరత లేదు: సీపీ సజ్జనార్
- కువైట్ ఎయిర్పోట్ ఫ్యుయల్ ట్యాంక్ పై డ్రోన్ దాడి..!!
- IRCTCలో 3 కోట్ల ఫేక్ ఖాతాలు: రైల్వే మంత్రి









