అగర్తల బ్రాడ్గేజ్ రైల్వేలైను ప్రారంభించిన రైల్వేమంత్రి సురేష్ప్రభు
- July 31, 2016
దేశంలోని ఈశాన్య ప్రాంతంలోని త్రిపుర బ్రాడ్గేజ్ రైల్వేలైన్ నేడు ప్రారంభమైంది. కేంద్ర రైల్వేమంత్రి సురేష్ప్రభు జెండా వూపి దీనిని ప్రారంభించారు. దీంతో అగర్తల-న్యూదిల్లీ త్రిపుర సుందరీ ఎక్స్ప్రెస్ దిల్లీ బయల్దేరింది. దీంతో దేశంలోని బ్రాడ్గేజ్ రైల్వేలైన్ మ్యాప్లో త్రిపురకు కూడా స్థానం దక్కింది. అగర్తల నుంచి బంగ్లాదేశ్లోని అఖౌరా ప్రాంతానికి రైల్వేలైన్ నిర్మాణానికి రైల్వే మంత్రి సురేష్ ప్రభు, బంగ్లాదేశ్కు చెందిన మంత్రి ముజుబుల్ హక్లు సంయుక్తంగా శంకుస్థాపన చేశారు. ఈ మార్గంలో త్రిపుర సుందరీ ఎక్స్ప్రెస్ వారానికి ఒక్క నడుస్తుంది. ఆదివారం బయల్దేరి 47గంటల తర్వాత దిల్లీకి చేరుకుంటుంది.
తాజా వార్తలు
- దుబాయ్ పేలుళ్లపై తప్పుడు కథనం ప్రచురణ.. జర్నలిస్టు, బృందానికి యూఏఈ సమన్లు
- ప్రజాకవి అందె సీఎం రేవంత్ ఘన నివాళులు..
- బ్రెయిన్ ఇంజ్యూరీ నుంచి జాతీయ సేవలోకి..ఓ టీన్ స్ఫూర్తి ప్రయాణం..!!
- నౌకలు యజమానులకు 30 రోజుల గడువుచ్చిన ఒమన్..!!
- షైఖ్ ఖలీఫా బిన్ సల్మాన్ స్ట్రీట్లో ప్రమాదం.. వ్యక్తి మృతి..!!
- అమ్మాన్–సనా మధ్య కమర్షియల్ ఫ్లైట్స్..స్వాగతించిన సౌదీ..!!
- కువైట్ ఎయిర్వేస్ విమానాల షెడ్యూల్లో మార్పులు..!!
- ఫహాహీల్లో కీలక ఇంటర్ సెక్షన్ వారం రోజులపాటు మూసివేత..!!
- స్కైరూట్ ఏరోస్పేస్ అద్భుతం..విజయవంతంగా విక్రమ్-1 రాకెట్ ప్రయోగం!
- జపాన్ ఓపెన్ ఫైనల్కు పీవీ సింధు..







