పెసర పప్పు కిచిడి
- July 31, 2016
కావలసినవి :
బియ్యం : 3 కప్పులు , పెసర పప్పు : 1 కప్పు , పచ్చిమిర్చి : 4 , అల్లం వెల్లుల్లి : 2 టీ స్పూన్ , పసుపు : అర టీ స్పూన్ , లవంగాలు : 4 , దాల్చిన చెక్క : 1 , యాలకులు : 4 , షాజీర : అర టీ స్పూన్ , పలావు అకులు : 1 , నెయ్యి : 2 టీ స్పూన్లు , ఉప్పు తగినంత , కొత్తిమీర తురుము కొద్దిగ
తయారుచేసే విధానం :
బాణిలొ నెయ్యివేసి, షాజీర, లవంగాలు, యాలకులు, దాల్చినచెక్క వీసి వేయించాలి. తరువాత, అల్లంవెల్లుల్లి వేసి ఓ నిమిషం వేగాక, పచ్చిమిర్చి ముక్కలు, పలావు ఆకులు, పసుపు వేయాలి. తరువాత నానబెట్టిన బియ్యం, పసుపు వేసి ఓ అయిదు నిమిషాలు వేయించాలి. తరువాత తగినన్ని నీళ్లు పోసి, ఉప్పు వేసి మరిగించాలి. తరువాత మంట తగ్గించి నీళ్లన్ని ఇగిరిపొయె వరకు సుమారు 15 నిమిషాల పాటు ఉడికించి కొత్తిమీర చల్లి దించాలి.
తాజా వార్తలు
- తెలంగాణలో ₹1,000 కోట్ల స్టార్టప్ ఫండ్ ప్రకటించిన సీఎం రేవంత్
- తిరుమలలో మరో స్కామ్: నకిలీ పట్టు దుపట్టా మోసం
- మాలికి ట్రావెల్ బ్యాన్..వెంటనే తిరిగిరండి..!!
- ఒమన్ లో అంతర్జాతీయ అవినీతి వ్యతిరేక దినోత్సవం..!!
- దర్బ్ అల్ సయ్ లో నేషనల్ డే కార్యకలాపాలు..!!
- సౌదీ అరేబియాలో సీజనల్ రెయిన్ ఫాల్..!!
- మనమా సౌక్.. మనమా ఆత్మ, హార్ట్ బీట్..!!
- కువైట్ చేరిన ఇండియన్ కోస్ట్ గార్డు షిప్ సర్థాక్..!!
- ఎన్నికల తేదీల కోసం జనాల ఎదురు చూపులు: కేటీఆర్
- దేశ ప్రజలకు ప్రధాని మోదీ కీలక విజ్ఞప్తి..!







