పెసర పప్పు కిచిడి
- July 31, 2016
కావలసినవి :
బియ్యం : 3 కప్పులు , పెసర పప్పు : 1 కప్పు , పచ్చిమిర్చి : 4 , అల్లం వెల్లుల్లి : 2 టీ స్పూన్ , పసుపు : అర టీ స్పూన్ , లవంగాలు : 4 , దాల్చిన చెక్క : 1 , యాలకులు : 4 , షాజీర : అర టీ స్పూన్ , పలావు అకులు : 1 , నెయ్యి : 2 టీ స్పూన్లు , ఉప్పు తగినంత , కొత్తిమీర తురుము కొద్దిగ
తయారుచేసే విధానం :
బాణిలొ నెయ్యివేసి, షాజీర, లవంగాలు, యాలకులు, దాల్చినచెక్క వీసి వేయించాలి. తరువాత, అల్లంవెల్లుల్లి వేసి ఓ నిమిషం వేగాక, పచ్చిమిర్చి ముక్కలు, పలావు ఆకులు, పసుపు వేయాలి. తరువాత నానబెట్టిన బియ్యం, పసుపు వేసి ఓ అయిదు నిమిషాలు వేయించాలి. తరువాత తగినన్ని నీళ్లు పోసి, ఉప్పు వేసి మరిగించాలి. తరువాత మంట తగ్గించి నీళ్లన్ని ఇగిరిపొయె వరకు సుమారు 15 నిమిషాల పాటు ఉడికించి కొత్తిమీర చల్లి దించాలి.
తాజా వార్తలు
- హైదరాబాద్ లో ప్రారంభమైన గ్లోబల్ సమ్మిట్ సమావేశం
- సీఎం చంద్రబాబు దావోస్ పర్యటన..షెడ్యూల్ ఇదే!
- స్క్రబ్ టైఫస్తో మూడుకు చేరిన మొత్తం మరణాల సంఖ్య
- ఇండిగో సంస్థ పై కేంద్రం చర్యలకు సిద్ధం
- వచ్చే యేడాది అందుబాటులోకి రానున్న విమాన కార్గో సేవలు
- మైనర్ బాలిక పై లైంగిక దాడి..భారతీయుడికి ఏడేళ్లు జైలుశిక్ష
- ఖతార్ ఎయిర్వేస్ కు కొత్త సీఈఓ నియామకం..!!
- బీచ్లను క్లీన్ చేసిన కువైట్ డైవర్లు..!!
- సౌదీలో ఆరోగ్య సంరక్షణపై 95.7% మంది హ్యాపీ..!!
- ప్రైవసీ, డేటా ప్రొటెక్షన్ పై దృష్టి పెట్టండి..!!







