బుర్జ్ అల్ అరబ్ సమీపంలో డ్రోన్ దాడి..అదుపులోకి మంటలు..!!
- March 01, 2026
దుబాయ్: దుబాయ్ పై ఇరాన్ డ్రోన్ దాడికి తెగబడింది. బుర్జ్ అల్ అరబ్ హోటల్ బయట సూసైడ్ డ్రోన్ శిథిలాల వల్ల స్పల్ప అగ్నిప్రమాదం ఏర్పడింది. అయితే, దుబాయ్ సివిల్ డిఫెన్స్ బృందాలు వాటిని అదుపులోకి తెచ్చాయి. ఈ ఘటనలో ఎవరికీ గాయాలు కాలేదని అధికారులు తెలిపారు. సంఘటనపై విచారణ జరుపుతున్నట్లు పేర్కొన్నారు.
తాజా వార్తలు
- శ్రీనగర్లో ఉద్రిక్తత..అలీ ఖమేనీ మరణవార్తతో రోడ్ల పైకి షియా ముస్లింలు
- ఐఆర్జీసీ కొత్త చీఫ్గా అహ్మద్ వాహిదీ
- ఖమేనీ తర్వాత ఎవరు? ఇరాన్ వారసత్వం పై ఉత్కంఠ
- పాకిస్తాన్ కు బిగ్ షాక్.. వరల్డ్ కప్ నుంచి ఔట్
- 63 ఇరానియన్ క్షిపణులు, 11 డ్రోన్లను అడ్డుకున్నాము: ఖతార్
- యూఏఈలో మార్చి 2 నుంచి 4వరకు రిమోట్ లెర్నింగ్..!!
- అక్రమ లైవ్ స్ట్రీమ్ల పై సీరియస్..ఇద్దరు అరెస్టు..!!
- విమాన సర్వీసులు నిలిపివేత..ప్రయాణికుల్లో నిరాశ..!!
- బయలుదేరిన గంటలోనే రిటర్న్..ప్రయాణికుల్లో ఆందోళన..!!
- కువైట్ లో ముగ్గురు భద్రతా సిబ్బందికి గాయాలు..!!









