ఇక ఇప్పట్లో కొత్త జిల్లాలు లేనట్లే
- August 01, 2016
తెలంగాణ ప్రజలకు చేదు వార్త ప్రకటించబోతున్నాడు ముఖ్య మంత్రి కెసిఆర్. దసరా నుండి కొత్త జిల్లాలు వస్తాయని , కొత్త జిల్లాలో ధూమ్ ధామ్ గా దసరా జరుపుకుందామని ఆశ పడ్డ ప్రజలకు చేదు వార్త మిగలబోతుంది. ఇప్పట్లో కొత్త జిల్లాల ప్రస్తావన లేదని , ప్రస్తుతం ఉన్న రాజకీయపరిణామాల మధ్య కొత్త జిల్లాల అంశాన్ని పక్కన పెట్టమని ముఖ్యమంత్రి తెలిపినట్లు వార్తలు వినిపిస్తున్నాయి.
గత కొన్ని రోజులుగా తెలంగాణ ప్రభుత్వానికి ఎం సెట్ 2 లీకేజ్ వ్యవహారం పెద్ద తలనొప్పిగా మారింది. దానికి తోడు కృష్ణా పుష్కరాలకు ఏర్పాట్లు వంటి వాటి ఫై దృష్టి సారించాల్సి ఉన్నందున దసరాకు కొత్త జిల్లాల ఏర్పాటు లేదు అని ఖరారు అయ్యింది.
తాజా వార్తలు
- పీఎం-ఉషా పథకం కింద కృష్ణా యూనివర్సిటీకి రూ.20 కోట్లు..లోక్సభలో కేంద్రం వెల్లడి
- జూలై 22 నుంచి యూఏఈలో అల్హింద్ ద్వారా భారత కాన్సులర్, పాస్పోర్ట్ సేవలు
- ఏపీ–యూఏఈ మధ్య కీలక భాగస్వామ్య ఒప్పందం..
- ప్రధాని మోదీ నివాసం వద్ద ఉద్రిక్తత..
- ఆరుతడి పంటలకు రూ.800 వరకు బోనస్: తెలంగాణ ప్రభుత్వం...
- బహ్రెయిన్ పై ఇరాన్ దాడులను అడ్డుకున్న గగనతల రక్షణ వ్యవస్థలు
- కువైట్పై క్షిపణులు, డ్రోన్ దాడులు.. గగనతల రక్షణ వ్యవస్థల ప్రతిఘటన
- ప్రధాని మోదీ ఇంటి ముందు నిరసన.. !
- సౌదీలో మూడు నెలల ప్రత్యేక డిస్కౌంట్ సీజన్..!!
- 2025లో ఖతార్కు భారీగా విదేశీ పెట్టుబడులు..!!







