ఆగష్టు 5 న విడుదల కానున్న 'కాకతీయుడు'
- August 01, 2016
వి.సముద్ర దర్శకత్వంలో నందమూరి తారకరత్న కథానాయకుడిగా నటించిన చిత్రం 'కాకతీయుడు'. రేవతి, శిల్పా, యామిని కథానాయికలు. లగడపాటి శ్రీనివాస్ నిర్మాత. ఈనెల 5న కాకతీయుడు చిత్రాన్ని ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నారు. ఈ సందర్భంగా దర్శకుడు మాట్లాడుతూ.. సమాజానికి మేలు చేసే విద్య, వైద్య రంగాలను వ్యాపారం చేయకూడదని డిమాండ్ చేస్తూ పోరాటం చేసే ఓ వ్యక్తి కథే ఈ చిత్రం అన్నారు. ఇందులో తారకరత్న నటన ఆకట్టుకుంటుందని తెలిపారు. ఇందులో భిన్న పాత్రల్లో కనిపించడానికి తారకరత్న ఎంతో కష్టపడ్డారని పేర్కొన్నారు. 'కాకతీయుడు'లో పుష్కలంగా మాస్ అంశాలు కూడా ఉన్నాయని నిర్మాత తెలిపారు. ఈ చిత్రానికి పి.సహదేవ్ స్వరాలు సమకూర్చారు.
తాజా వార్తలు
- దుబాయ్లో ఘనంగా శతావధాన కార్యక్రమం
- విద్యార్థుల కోసం పార్ట్నర్ షిప్ సమ్మిట్: సీఎం చంద్రబాబు
- భారత్లో 2.5 లక్షల టాటా ఎలక్ట్రిక్ కార్లు
- ఫ్లెమింగో రెస్టారెంట్ తాత్కాలికంగా మూసివేత..!!
- సౌదీలో తగ్గిన బ్యాంకింగ్, పేమెంట్ సేవా రుసుములు..!!
- యూఎస్ కాన్సులేట్ 3 రోజులపాటు మూసివేత..!!
- లైసెన్స్ లేకుండా అడ్వర్టైజ్.. KD 500 జరిమానా..!!
- బహ్రెయిన్లో TRA శాటిలైట్ డైరెక్ట్-టు-డివైస్ సేవలు..!!
- ఒమాన్-సౌదీ ద్వైపాక్షిక సంబంధాలు బలోపేతం..!!
- మిషన్ భద్రత పై భారత రాయబారికి బంగ్లాదేశ్ సమన్లు







