ఆగష్టు 5 న విడుదల కానున్న 'కాకతీయుడు'
- August 01, 2016
వి.సముద్ర దర్శకత్వంలో నందమూరి తారకరత్న కథానాయకుడిగా నటించిన చిత్రం 'కాకతీయుడు'. రేవతి, శిల్పా, యామిని కథానాయికలు. లగడపాటి శ్రీనివాస్ నిర్మాత. ఈనెల 5న కాకతీయుడు చిత్రాన్ని ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నారు. ఈ సందర్భంగా దర్శకుడు మాట్లాడుతూ.. సమాజానికి మేలు చేసే విద్య, వైద్య రంగాలను వ్యాపారం చేయకూడదని డిమాండ్ చేస్తూ పోరాటం చేసే ఓ వ్యక్తి కథే ఈ చిత్రం అన్నారు. ఇందులో తారకరత్న నటన ఆకట్టుకుంటుందని తెలిపారు. ఇందులో భిన్న పాత్రల్లో కనిపించడానికి తారకరత్న ఎంతో కష్టపడ్డారని పేర్కొన్నారు. 'కాకతీయుడు'లో పుష్కలంగా మాస్ అంశాలు కూడా ఉన్నాయని నిర్మాత తెలిపారు. ఈ చిత్రానికి పి.సహదేవ్ స్వరాలు సమకూర్చారు.
తాజా వార్తలు
- నిరాహార దీక్ష ఆపేది లేదు–సోనమ్ వాంగుక్ ప్రకటన
- ఇరాన్ దాడుల ప్రభావం.. బహ్రెయిన్, కువైట్, ఖతార్ విమానాలకు అంతరాయం
- ఏపీ విద్యార్థులకు సర్కార్ గుడ్ న్యూస్..
- డీజీపీ సీవీ ఆనంద్ ని కలిసిన క్రికెటర్ మహమ్మద్ సిరాజ్
- సెప్టెంబర్లో ప్రారంభం కాబోతున్న బిగ్ బాస్ సీజన్ 10
- బహ్రెయిన్ వైమానిక నావిగేషన్ పరికరాలే లక్ష్యం..అయినా విమాన రాకపోకలకు అంతరాయం లేదు
- ఢిల్లీ ఘటన పై తెలంగాణ సీఎం రేవంత్ ఫైర్..
- ఇరాన్ కొనసాగిస్తున్న దాడులు..కువైట్ పై క్షిపణులు, డ్రోన్లను అడ్డుకున్న గగనతల రక్షణ వ్యవస్థలు
- ‘రాజు ఆమ్లెట్’ వ్యవస్థాపకుడు రాజీవ్ మెహెరిష్ కన్నుమూత
- యూఏఈలో భారతీయుల పాస్పోర్ట్ సేవలకు ఊరట.. అల్హింద్ ద్వారా తాత్కాలికంగా కాన్సులర్ సేవలకు సుప్ర







