నువైసీబ్ బార్డర్ వద్ద సెక్యూరిటీ రేడినెస్ పై సమీక్ష..!!
- March 11, 2026
కువైట్: జనరల్ డిపార్ట్మెంట్ ఆఫ్ ఫెసిలిటీస్ సెక్యూరిటీ మరియు నువైసీబ్ బార్డర్ క్రాసింగ్లో భద్రతా సంసిద్ధతను అంతర్గత మంత్రిత్వ శాఖ అండర్ సెక్రటరీ మేజర్ జనరల్ అబ్దుల్ వహాబ్ అల్-వహిబ్ తనిఖీ చేశారు.
తన పర్యటన సందర్భంగా, వివిధ ప్రాంతాలలో భద్రతా సంసిద్ధత మరియు గస్తీని పరిశీలించారు. నువైసీబ్ క్రాసింగ్లో విదేశాల నుండి వచ్చే కువైట్ పౌరులు, విజిటర్స్ ను అనుమతించేందుకు అనుసరిస్తున్న విధానాలను అడిగి తెలుసుకున్నారు.
దేశ భద్రత మరియు స్థిరత్వాన్ని కాపాడటంలో భద్రతా సిబ్బంది చూపుతున్న ధైర్య సాహసాలను ఈ సందర్భంగా మేజర్ జనరల్ అబ్దుల్ వహాబ్ ప్రశంసించారు.
తాజా వార్తలు
- కేంద్ర మాజీ మంత్రి కావూరి సాంబశివరావు మృతి..
- యూఏఈని ముంచెత్తిన వర్షాలు..వేడి నుంచి ఉపశమనం..!!
- మిస్సైల్ అటాక్..అడ్డుకున్న ఖతార్..!!
- ప్రైవేట్ ప్రయాణ ఏర్పాట్ల పై ఎంబసీ కీలక సూచనలు..!!
- నువైసీబ్ బార్డర్ వద్ద సెక్యూరిటీ రేడినెస్ పై సమీక్ష..!!
- యూఏఈ కాన్సులేట్ పై దాడిని ఖండించిన ఒమన్..!!
- ఉరుములతో కూడిన వర్షాలు..హెచ్చరించిన సివిల్ డిఫెన్స్..!!
- ఘోర బస్సు ప్రమాదం: ఆరుగురు సజీవదహనం
- సౌదీ వైమానిక రక్షణ దళాల పై క్యాబినెట్ ప్రశంసలు..!!
- డే 12: ఇరాన్ డ్రోన్లు, మిస్సైల్స్ ను అడ్డుకున్న UAE ఎయిర్ డిఫెన్స్..!!









