అమరావతి ప్రాంతంలో కేంద్రీయ విద్యాలయ
- August 01, 2016
నూతన రాజధాని అమరావతి ప్రాంతంలో కేంద్రీయ విద్యాలయ ఏర్పాటుకు అవసరమైన ప్రతిపాదనలు పంపాలని కేంద్రీయ విద్యాలయం సంఘటన న్యూఢిల్లీ నుంచి జిల్లా అధికారులకు లేఖ అందినట్లు అమరావతి డెవలప్మెంట్ ఆధారిటి చైర్మన జాస్తి వీరాం జనేయులు ఒక ప్రకటనలో పేర్కొన్నారు. కేంద్రీయ విద్యాలయం సంఘటన సంయుక్త కమిషనర్ డాక్టర్ ఇ ప్రభాకర్ నుంచి హైదరాబాదులోని ప్రాంతీయ కార్యాలయానికి వివరాలు పంపాలని లేఖ పంపినట్లు తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వ ప్రయోజనాల దృష్ట్యా తక్షణం నాలుగు ఎకరాలు స్థలాన్ని గురించి ఢిలీల్లోని హెచఆర్డీ సంయుక్త కార్యదర్శికి పంపాలని కలెక్టర్ కాంతీలాల్ దండే, డీఆర్వో నాగబాబుకు ఆయన విజ్ఞప్తి చేశారు. గతంలో తాను పాఠశాల ఏర్పాటు గురించి ప్రభుత్వానికి విజ్ఞప్తి చేసినట్లు వీరాంజనేయులు వెల్లడించారు.
తాజా వార్తలు
- ధోఫార్ ఖరీఫ్ సీజన్.. వినియోగదారుల రక్షణకు 52 మంది అధికారుల నియామకం..!!
- కలర్వర్స్ ఎక్స్పీరియన్స్తో కుటుంబాలకు వినూత్న వినోదం..!!
- జెడ్డాలో భారీగా పట్టుబడ్డ నకిలీ బ్రాండెడ్ దుస్తులు..!!
- కొత్త మల్టిపుల్ ఎంట్రీ వీసాను ప్రవేశపెట్టిన సౌదీ..!!
- కువైట్ ఎయిర్ పోర్టులో 8.5 కిలోలకుపైగా హషీష్ స్వాధీనం..!!
- భారత్లో బాధ్యతలు చేపట్టిన కొత్త యూఏఈ రాయబారి..క్రెడెన్షియల్స్ సమర్పణ..!!
- పిల్లల ఆన్లైన్ భద్రతపై తల్లిదండ్రులకు బహ్రెయిన్ MOI సూచనలు..!!
- పోలీసుల సంక్షేమమే ప్రథమ ప్రాధాన్యం: డీజీపీ సీవీ ఆనంద్
- తెలంగాణ రాష్ట్రంలో కొత్తగా రెండు ఎయిర్పోర్ట్ లు..
- నిరసనకారుల రాళ్ల దాడిలో 118 మంది పోలీసులకు గాయాలు







