తితిదే పుష్కర యాత్ర ప్రారంభం కానుంది..
- August 02, 2016
తితిదే తరఫున కృష్ణా పుష్కర యాత్ర బుధవారం ఉదయం తిరుమల నుంచి ప్రారంభం కానుంది. విజయవాడలోని పీడబ్ల్యూడీ మైదానంలో తితిదే నిర్మిస్తున్న శ్రీవారి నమూనా ఆలయంలో వివిధ రకాల కైంకర్యాలు నిర్వహించేందుకు భూదేవి, శ్రీదేవి సమేత శ్రీకల్యాణ వేంకటేశ్వరస్వామి ఉత్సవమూర్తులను కల్యాణరథంలో తిరుమల నుంచి పుష్కరయాత్రగా తీసుకెళ్లనున్నారు. ఈ యాత్ర తిరుచానూరులోని శ్రీపద్మావతి అమ్మవారి ఆలయం, కడప జిల్లా ఒంటిమిట్ట కోదండరామాలయం, కర్నూలు జిల్లా అహోబిలం లక్ష్మీనరసింహస్వామివారి ఆలయం; కర్నూలు జిల్లా మహానంది ఆలయం, శ్రీశైలం శ్రీభ్రమరాంబ మల్లికార్జునస్వామివారి ఆలయం; గుంటూరుజిల్లా మంగళగిరిలోని శ్రీలక్ష్మీనరసింహస్వామివారి ఆలయం మీదుగా విజయవాడలోని కనకదుర్గ ఆలయానికి.. అక్కడి నుంచి అమరావతి మీదుగా శ్రీవారి నమూనా ఆలయానికి వేంచేస్తుంది.
తాజా వార్తలు
- IPL 2026: గుజరాత్ పై ముంబై ఘన విజయం
- నటుడు జగపతిబాబు చేతుల మీదగా రామ్ కొణికి సరికొత్త 'కొణికి లక్స్' స్కిన్ కేర్ ప్రారంభం
- మే 1 నుంచి తిరుమలలో శ్రీవారి దర్శనానికి కొత్త నిబంధనలు
- JEE మెయిన్స్ తుది ఫలితాలు వచ్చేశాయ్..
- ఏపీకి కేంద్ర ప్రభుత్వం గొప్ప శుభవార్త
- కాంగ్రెస్ ప్రభుత్వంకు కేసీఆర్ డెడ్లైన్
- కరీంనగర్లో ఘనంగా 'కార్తికేయ జువెలరీస్' ప్రారంభోత్సవం
- యూఏఈలో ఉగ్రవాద సంస్థ భగ్నం: దేశ భద్రతను దెబ్బతీయాలన్న కుట్ర విఫలం
- బహ్లా కోటలో నాలుగు కొత్త మ్యూజియమ్స్ ప్రారంభం..!!
- ఖతార్ మున్సిపాలిటీలో ఈకో ఫ్రెండ్లీ వెహికల్స్, పరికరాలు..!!









