ఎమిరేట్స్ విమానంలో మంటలు, ప్రయాణికులు క్షేమం

- August 03, 2016 , by Maagulf
ఎమిరేట్స్ విమానంలో మంటలు, ప్రయాణికులు క్షేమం

తిరువనంతపురం నుంచి దుబాయ్‌ వెళ్లాల్సిన ఎమిరేట్స్‌ విమానంలో మంటలు రావటం వలన దుబాయ్‌లో అత్యవసరంగా దిగింది. విమానంలో ఉన్న 275 పాసెంజర్లను మరియు సిబ్బందిని క్షేమంగా సురక్షిత ప్రాతానికి తరలించాం అని అధికారులు వెల్లడించారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com