తీవ్ర జ్వరంతో బాధపడుతున్న సోనియా..
- August 03, 2016
తీవ్ర జ్వరంతో బాధపడుతున్న కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు సోనియా గాంధీ పరిస్థితి స్థిరంగా ఉందని పార్టీ వర్గాలు తెలిపాయి. నిన్న వారణాసిలో రోడ్ షో చేస్తున్న ఆమె అనారోగ్యం కారణంగా షోను మధ్యలోనే ఆపేసి చార్టర్డ్ విమానంలో అర్ధరాత్రి సమయంలో దిల్లీ చేరుకుని ఆర్మీ రీసర్చ్ అండ్ రిఫరల్ ఆస్పత్రిలో చేరారు. ప్రస్తుతం వైద్యుల పర్యవేక్షణలో ఉన్న ఆమె కోలుకుంటున్నారని కాంగ్రెస్ మీడియా సెల్ ఇంఛార్జి రణదీప్ సుర్జేవాలా తెలిపారు. సోనియా కోలుకోవాలని కోరుకుంటున్న ప్రజలందరికీ ధన్యవాదాలు తెలిపారు. తీవ్ర జ్వరంతో బాధపడుతున్న ఆమె రోడ్ షో కారణంగా డీహైడ్రేషన్కి గురయ్యారని సీనియర్ నేత గులాం నబీ ఆజాద్ తెలిపారు.
తాజా వార్తలు
- ఫాస్టెస్ట్ గ్రోయింగ్ సిటీల్లో విశాఖ టాప్
- కార్మికుల సంక్షేమానికి దుబాయ్ పోలీసుల ‘షేడ్ అండ్ రివార్డ్’ కార్యక్రమం..
- భారత్–యూఏఈ సంయుక్త కాన్సులర్ కమిటీ 7వ సమావేశం
- బహ్రెయిన్పై ఇరాన్ క్షిపణులు, డ్రోన్ దాడులు.. గగనతలంలోనే ధ్వంసం చేసిన బహ్రెయిన్ రక్షణ దళాలు
- యూఏఈ 5 సంవత్సరాల మల్టిపుల్ ఎంట్రీ టూరిస్ట్ వీసా...
- 15 ఏళ్లలోపు పిల్లలకు సోషల్ మీడియాను నిషేధించిన మొదటి EU దేశంగా ఫ్రాన్స్
- హైడ్రోజన్ రైళ్లు పట్టాలపై కొత్త మలుపు
- సౌదీ విదేశాంగ మంత్రితో ఇటలీ, స్పెయిన్ చర్చలు..!!
- వెయిట్ లాస్ సర్జరీ విషాదం..దర్యాప్తునకు ఎంపీ డిమాండ్..!!
- ఇండియన్ స్కూళ్లలో ఔట్ డోర్ కార్యకలాపాలు నిలిపివేత..!!







