లోక్‌సభలో కేంద్రం వెల్లడి...

- August 03, 2016 , by Maagulf
లోక్‌సభలో కేంద్రం వెల్లడి...

లోక్‌సభలో కేంద్రం వెల్లడి కువైట్‌లో వివిధ నేరాలకు పాల్పడిన 17 మంది భారతీయులు అక్కడి పలు జైళ్లలో ఉన్నారని, వారిలో 13 మందికి ఉరిశిక్ష పడిందని కేంద్ర విదేశాంగ సహాయ మంత్రి వీకే సింగ్ బుధవారం లోక్‌సభలో వెల్లడించారు. వైఎస్సార్‌సీపీ ఎంపీలు వైఎస్ అవినాశ్ రెడ్డి, బుట్టా రేణుక అడిగిన ప్రశ్నలకు ఆయన సమాధానమిచ్చారు.ఉరిశిక్ష పడిన వారు మాదకద్రవ్యాల కేసులో ఆరోపణలు ఎదుర్కొన్నారని, వీరి శిక్షను జీవిత ఖైదుకు తగ్గించాలని కువైట్ ప్రభుత్వాన్ని కోరినట్లు వివరించారు

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com