చెన్నై-పళని ఎక్స్ప్రెస్ రైలు పట్టాలు తప్పింది..
- August 04, 2016
తమిళనాడులోని కృష్ణగిరి జిల్లాలో చెన్నై-పళని ఎక్స్ప్రెస్ రైలు పట్టాలు తప్పింది. జిల్లాలోని దసంపట్టి ప్రాంతంలో రాత్రి సమయంలో రైలు ఇంజను, రెండు బోగీలు పట్టాలు తప్పాయి. అదృష్టవశాత్తు ప్రయాణికులంతా సురక్షితంగా ఉన్నారు. సంఘటనలో ఎవరూ గాయపడలేదని రైల్వే అధికారులు వెల్లడించారు. ఘటనపై విచారణకు ఆదేశించినట్లు చెప్పారు. ఈ సంఘటన కారణంగా దాదాపు మూడు గంటలపాటు ఆ మార్గంలో రైళ్లను నిలిపేసి తర్వాత తిరిగి ప్రారంభించారు. ప్రయాణికులను మరో రైలులో గమ్యస్థానాలకు పంపించారు.
తాజా వార్తలు
- పీఎం-ఉషా పథకం కింద కృష్ణా యూనివర్సిటీకి రూ.20 కోట్లు..లోక్సభలో కేంద్రం వెల్లడి
- జూలై 22 నుంచి యూఏఈలో అల్హింద్ ద్వారా భారత కాన్సులర్, పాస్పోర్ట్ సేవలు
- ఏపీ–యూఏఈ మధ్య కీలక భాగస్వామ్య ఒప్పందం..
- ప్రధాని మోదీ నివాసం వద్ద ఉద్రిక్తత..
- ఆరుతడి పంటలకు రూ.800 వరకు బోనస్: తెలంగాణ ప్రభుత్వం...
- బహ్రెయిన్ పై ఇరాన్ దాడులను అడ్డుకున్న గగనతల రక్షణ వ్యవస్థలు
- కువైట్పై క్షిపణులు, డ్రోన్ దాడులు.. గగనతల రక్షణ వ్యవస్థల ప్రతిఘటన
- ప్రధాని మోదీ ఇంటి ముందు నిరసన.. !
- సౌదీలో మూడు నెలల ప్రత్యేక డిస్కౌంట్ సీజన్..!!
- 2025లో ఖతార్కు భారీగా విదేశీ పెట్టుబడులు..!!







