షిప్పింగ్ సంస్థలు TIR వ్యవస్థలో నమోదు చేసుకోవాలి: ఖతార్
- April 02, 2026
దోహా: షిప్పింగ్ కంపెనీలు అంతర్జాతీయ రోడ్డు రవాణా (TIR) వ్యవస్థ నమోదు చేసుకోవాలని జనరల్ అథారిటీ ఆఫ్ కస్టమ్స్ పిలుపునిచ్చింది. కార్యాకలాపాలను మెరుగుపరడంలో మరియు సరిహద్దు ప్రక్రియలను వేగవంతం చేయడానికి ఇది దోహదం చేస్తుందని తెలిపింది. TIR వ్యవస్థ అంతర్జాతీయ రవాణా కార్యకలాపాలలో అధిక భద్రత మరియు విశ్వసనీయతను నిర్ధారిస్తుందని, వస్తువుల రవాణాను మెరుగుపరుస్తుందని అథారిటీ పేర్కొంది.
ఈ వ్యవస్థను స్వీకరించడం ద్వారా సరిహద్దు వద్ద వేచి ఉండే సమయాన్ని 90 శాతం వరకు తగ్గించవచ్చని, అంతర్జాతీయంగా గుర్తింపు పొందిన కస్టమ్స్ హామీని అందించవచ్చని, సీల్ చేసిన సరుకుల సురక్షిత రవాణాకు ఉపయోగపడుతుందని పేర్కొంది.
ఈ ప్రాంతంలో TIRతో ఫుల్ ఇంటిగ్రేషన్ సాధించిన మొదటి దేశాలలో ఖతార్ కూడా ఒకటని తెలిపింది. సరళీకృత వాణిజ్య విధానాల నుండి ప్రయోజనం పొందడానికి, ఖతార్ ఛాంబర్ ప్లాట్ఫారమ్ ద్వారా నమోదును పూర్తి చేసుకోవాలని కంపెనీలకు కస్టమ్ అథారిటీ సూచించింది.
తాజా వార్తలు
- తెలంగాణకే 3 బులెట్ ట్రైన్స్: కేంద్ర మంత్రి అశ్వినీ వైష్ణవ్
- గాన కోకిల ఎస్.జానకి కన్నుమూత
- సీఎం రేవంత్తో ఎమిరేట్స్ వైస్ ప్రెసిడెంట్ భేటీ.. కీలక అంశాల పై చర్చ
- అమెరికాకు మోస్ట్ వాంటెడ్ క్రిమినల్ ను అప్పగించిన ఖతార్..!!
- ద్వైపాక్షిక, ప్రాంతీయ పరిస్థితులపై అమెరికా–సౌదీ చర్చలు..!!
- సలాలా తీరంలో ఒమన్ పౌరుడిని రక్షించిన కోస్ట్ గార్డ్..!!
- కువైట్లో వారాంతంలో తీవ్రమైన ఎండలు.. హెచ్చరిక..!!
- అల్ మజారె స్ట్రీట్ విస్తరణకు అధ్యయనం.. ట్రాఫిక్ సమస్యలకు చెక్..!!
- సమ్మర్ లో పిల్లల భద్రతపై ఫుజైరా పోలీసుల హెచ్చరిక..!!
- యూఏఈలో తొలి ‘లాంగెవిటీ మెడిసిన్’ అకడమిక్ కోర్సులు ప్రారంభించనున్న తుంబే గ్రూప్







