యూకేలో అమలవుతున్న పారిశ్రామిక విధానాలను తెలంగాణలో

- August 04, 2016 , by Maagulf
యూకేలో అమలవుతున్న పారిశ్రామిక విధానాలను తెలంగాణలో

తెలంగాణ ఐటీశాఖ మంత్రి కేటీఆర్‌తో బ్రిటిష్ డిప్యూటీ హైకమిషనర్, నైపుణ్య శిక్షణా బృందం గురువారం భేటీ అయ్యింది. తెలంగాణలో పెట్టుబడులకు అనువైన వాతావరణం ఉందని, యూకేలో అమలవుతున్న పారిశ్రామిక విధానాలను తెలంగాణలో అమలు చేయాలని ఈ సందర్భంగా బ్రిటన్ బృందం సూచించింది. అందుకు మంత్రి కేటీఆర్ సానుకూలంగా స్పందించారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com