829 సంస్థలు మధ్యాహ్నం పని నిషేధం అమలుచేయడంలో విఫలం
- August 04, 2016
రియాడ్: కార్మిక మంత్రిత్వ శాఖ మరియు సాంఘిక అభివృద్ధి జూన్ 15 వ తేదీ నుండి మధ్యాహ్నం పని నిషేధం పరిమితి ప్రవేశపెట్టిన తర్వాత పలు సంస్థలు 900 అతిక్రమణలపై కనుగొంది.
మంత్రిత్వశాఖలోని తనిఖీ మరియు పని వాతావరణం అభివృద్ధి కోసం డిప్యూటీ మంత్రి ఫాహ్డ్ అల్ ఒవైసి , తనిఖీ బృందాలు 829 సంస్థలు 966 ఉల్లంఘనలు తో నమోదు కాబడి నియంత్రణ కట్టుబడి పూర్తిగా విఫలమైనట్లు చెప్పారు. మంత్రిత్వశాఖ ప్రైవేట్ రంగంలో కార్మికుల భద్రత మరియు ఆరోగ్య రక్షించడానికి మధ్యాహ్నం నుండి మధ్యాహ్నం 3 గంటల వరకు భగ భగ లాడే వేడి సూర్యుడు కింద పని నిషేధం అమలు జరుపుతున్నట్లు ఆయన తెలిపారు సరైన పని వాతావరణం దృష్టిలో సంబంధిత ప్రమాణాల ఉంచడం ఏర్పాటు చేసినప్పటికీ ఏ ప్రయత్నం సరిపడదని చెప్పారు. యజమానులు అందుకు విరుద్ధంగా నిషేధించిన సమయంలో కార్మికులతో పని చేయించడం మంత్రిత్వశాఖ నిషేధిస్తుంది ఒక ప్రభుత్వ నిర్ణయం కింద ఏ హాని నుండి కార్మికులు నిరోధించడానికి అవసరమైన చర్యలు తీసుకోవాలి గ్రెగోరియన్ క్యాలెండర్ ప్రకారం ప్రతి సంవత్సరం జూన్ 15 వ తేదీ నుండి సెప్టెంబర్ 15 వ తేదీ కాలంలో మధ్యాహ్నం నుండి 3 గంటల వరకు ప్రత్యక్ష సూర్యుడు కింద కార్మికులతో పనిచేయించడం చట్టరీత్య నేరమన్నారు.." చమురు మరియు గ్యాస్ కార్మికుల అలాగే అత్యవసర విధి చేసే నిర్వహణ కార్మికులకు నియంత్రణ నుండి మినహాయింపు చేశారు మినహాయింపును అటువంటి చాలా వేడి వాతావరణంలో ఎదుర్కొనే లేని కింగ్డమ్లోని కొన్ని ప్రాంతాల్లో పరిమితం చేయబడిందని అల్ ఒవైసి చెప్పారు.
తాజా వార్తలు
- యూఏఈ 5 సంవత్సరాల మల్టిపుల్ ఎంట్రీ టూరిస్ట్ వీసా...
- 15 ఏళ్లలోపు పిల్లలకు సోషల్ మీడియాను నిషేధించిన మొదటి EU దేశంగా ఫ్రాన్స్
- హైడ్రోజన్ రైళ్లు పట్టాలపై కొత్త మలుపు
- సౌదీ విదేశాంగ మంత్రితో ఇటలీ, స్పెయిన్ చర్చలు..!!
- వెయిట్ లాస్ సర్జరీ విషాదం..దర్యాప్తునకు ఎంపీ డిమాండ్..!!
- ఇండియన్ స్కూళ్లలో ఔట్ డోర్ కార్యకలాపాలు నిలిపివేత..!!
- ఖతార్లో అల్ రవాబీ ‘షాప్ అండ్ విన్’ ఆఫర్ ప్రారంభం..!!
- కువైట్ లో భారతీయులే అతిపెద్ద ప్రవాస కమ్యూనిటీ..!!
- దుబాయ్లో భారతీయ పాస్పోర్ట్ కేంద్రాల వద్ద రద్దీ..!!
- కొత్త రూల్స్ తెచ్చిన బీసీసీఐ..







